Breaking News

ఆగని ‘రేషన్‌’ దందా..!!

లబ్ధిదారుల చుట్టూ దళారుల ప్రదక్షిణలు కిలోకు 20 నుంచి 25 వరకు ధర ఆటోల్లో పల్లెలు, పట్టణాల్లో సంచారం నిఘా పెంచకుంటే మళ్లీ అక్రమ రవాణా మన ప్రగతి న్యూస్ /రఘునాథపల్లి : పేదల...

కుషాయిగూడలో అక్రమ స్పా సెంటర్‌పై పోలీసుల దాడి

మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ : కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీ, ప్లాట్ నెం.2లో ఎలాంటి లైసెన్స్ లేదా ప్రభుత్వ అనుమతులు లేకుండా “స్టైలిష్ స్పా అండ్ సలూన్”...

చట్టబద్ధంగానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ కేటాయింపు.

స్పష్టం చేసిన సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ . మన ప్రగతి న్యూస్ /మిర్యాలగూడ. మిర్యాలగూడ పట్టణంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనం కేటాయింపుపై తలెత్తిన వివాదంపై అమిత్ నారాయణ స్పందించారు.ప్రభుత్వ నిబంధనలు, జీవో...

చికోడు గ్రామ యువకులకు క్రికెట్ కిట్టు అందజేత..

_ గ్రామ సర్పంచ్ బొమ్మెన ఆంజనేయులు మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్ ముస్తాబాద్ మండల చీకోడు గ్రామంలోని క్రీడాకారుల యువతకు గ్రామ సర్పంచ్ బొమ్మెన ఆంజనేయులు , సోమవారం నాడు గ్రామంలోని క్రికెట్...

పోటీ చేయగానే అయిపోలె..లెక్కలు పక్కాగా చెప్పాల్సిందే!

-ఎంపీడీవో కృష్ణ ప్రసాద్. మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలంలో 27 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు 45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చును ఈనెల 24వ తేదీ వరకు మండల ప్రజా...

మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానా!

-సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి. మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతోపాటు జరిమానాలు తప్పవని,వాహనాదారులు జాగ్రత్తగా ఉండాలని కేశవపట్నం సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు.శంకరపట్నం మండలం కేశవపట్నం...

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి

-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మన ప్రగతి న్యూస్/ కరీంనగర్ జిల్లా స్థాపర్: ఈనెల 26న జిల్లా కేంద్రంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా...

సీఎంఆర్ లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలి..

_ రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్.. మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల : సీఎంఆర్ లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.ఖరీఫ్...

గొర్రెలను ఎత్తుకెళ్లిన దొంగలు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి ఇంటి ఆవరణలోని దొడ్డిలో ఉన్న గొర్రెలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. బాధిత కుటుంబ సభ్యులు లబోదిబో మంటున్నారు.ఆడితం చిన్న పోశాలకు...

హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి : ఎస్ఐ కే.క్రాంతికిరణ్

•అలైవ్ అరైవ్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు అవగాహనరోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం. మన ప్రగతి న్యూస్/కేసముద్రం: జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు,కేసముద్రం ఎస్ఐ కే.క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పూలే సెంటర్‌లో...