గొర్రెలను ఎత్తుకెళ్లిన దొంగలు
మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి ఇంటి ఆవరణలోని దొడ్డిలో ఉన్న గొర్రెలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. బాధిత కుటుంబ సభ్యులు లబోదిబో మంటున్నారు.ఆడితం చిన్న పోశాలకు...
