Breaking News

భారతమ్మ రైతు ఉత్పత్తి దారుల కంపెనీకి సీఈఓ కావాలి

మన ప్రగతి న్యూస్/ కానాపురం కానాపురం మండలంలోని భారతమ్మ రైతు ఉత్పత్తిదారుల కేంద్రానికి సీఈఓ కావాలని చైర్మన్ మోటూరి శ్వేత, వైస్ చైర్మన్ నాగమణి పత్రిక ప్రకటనలో తెలిపారు. బి ఎస్సీ లేదా ఎమ్మెస్సీ...

వాహనదారులకు అతి ప్రమాదకరంగా మారిన రోడ్డు

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూరు మండల కేంద్రం నుండి టీ.యల్.పేట గ్రామం సమీపంలోని గుడ్ న్యూస్ స్కూల్ ఎదురుగా రోడ్డు పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడం, అడుగు లోతు గుంతలు, ఎత్తు పల్లాల...

పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

*ఎంఈఓ కోడెపాక రఘుపతి మనప్రగతి న్యూస్/చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు మండల...

ఎస్బిఐ మేనేజర్ కు అవార్డు

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి ములకలపల్లి మండలంలోని ములకలపల్లి ఎస్బిఐ లో సేవలందిస్తు బదిలీ పై పూసుగూడెం ఎస్బిఐ బ్యాంకుకు వెళ్లిన ఎస్బిఐ మేనేజర్ బి రాజేంద్రనాయక్. ఎస్బిఐ మేనేజర్ రాజేంద్రనాయక్ చేసిన సేవలకు గాను...

10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

మన ప్రగతి న్యూస్/ముస్తాబాద్ జిల్లా స్టాపర్ _ మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల కేంద్రంలోని రేపటి నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని...

కళ్యాణ లక్ష్మి &షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క..

మనప్రగతి వెబ్ న్యూస్/ కొత్తగూడ మహబూబాబాద్ జిల్లాకొత్తగూడ మండల కేంద్రం తహసిల్దార్ ( ఎంపీడీవో ) కార్యాలయం వద్ద కొత్తగూడ 81 లబ్ధిదారులకు …గంగారం 27 లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర...

ఏసీబీకి చిక్కిన స్టేషన్ ఘన్‌పూర్ సబ్ రిజిస్టర్

మన ప్రగతి న్యూస్/ స్టేషన్ ఘన్‌పూర్: స్టేషన్ ఘన్‌పూర్ సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ ఏసీబీ అధికారులకు చిక్కినట్లు సమాచారం. ఇంటి రిజిస్ట్రేషన్  కోసం రూ. 20వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెండ్ హ్యాండెడ్ గా...

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు మన ప్రగతి న్యూస్ /నల్గొండ/వేములపల్లి నల్గొండ జిల్లా వేములపల్లి మండలం లోని రైతు వేదిక వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకై అవగాహన...

వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త వైరస్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడించిన కరోనా వైరస్‌ తర్వాత.. కొత్త కొత్త వేరియంట్లు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు...

భూమి మీదకు వచ్చేస్తున్న సునీతా విలియమ్స్‌

మన ప్రగతి న్యూస్/హైదరాబాద్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ తిరుగు ప్రయాణం కొనసాగుతోంది. ఐఎస్‌ఎస్‌ నుంచి స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ లోకి వారిద్దరితో పాటు మ...