Breaking News

వాసవి క్లబ్ వనిత ఆనందగిరి నిజాంపేట్ ఆధ్వర్యంలో

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ : వాసవి క్లబ్ వనిత ఆనందగిరి నిజాంపేట్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ...

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

మన ప్రగతి న్యూస్/ షాబాద్ ప్రతినిధి సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య గారి నియోజకవర్గం పరిధిలోని పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత 1000 కోట్లకు పైగా నిధులు...

పెదవేడు గ్రామపంచాయతీ నూతన కరెంటు స్తంభాలు

మన ప్రగతి న్యూస్/ షాబాద్ ప్రతినిధి పెద్దవీడు గ్రామపంచాయతీ పరిధిలో నూతన కరెంటు స్తంభాలు మరియు విద్యుత్ తీగలు సరి చేయుటకు ఏఈ గారిని కలిసి వివరించి సమస్యలు పరిష్కరించాలని కోరిన సర్పంచ్ రాజా...

మహిళలు ఆర్థికంగా ఎదగాలి..

ఎమ్మెల్యే రేవూరి.. మన ప్రగతి న్యూస్/నడికూడ: మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల శాసన సభ్యు లు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమ వారం నడికూడ మండల కేంద్రంలో నిర్మి...

భార్యపై అనుమానంతో గొంతు కోసి చంపిన కసాయి భర్త..

మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా స్టాపర్ : సిద్దిపేట మండలం దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన శివరాత్రి కనక పోచయ్య కూతురు దున్నపోతుల శ్రీలత భర్త ఎల్లయ్య కు 18 సంవత్సరాల...

ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికలకు బ్రేక్

మన ప్రగతి న్యూస్/ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందంటూ ఆమనగల్లు పట్టణానికి చెందిన అడ్వకేట్ వస్పుల మల్లేష్ హైకోర్టు ను ఆశ్రయించారు.మున్సిపాలిటీ లో ఉన్న 15 వార్డుల్లో మరణించిన...

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

-హుజురాబాద్ ఏసిపి మాధవి. మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: ప్రజల భద్రత,నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడానికి సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని హుజురాబాద్ ఏసిపి మాధవి అన్నారు. శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో సోమవారం...

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మన ప్రగతి న్యూస్/ఆమనగల్లు: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.ఆమనగల్లు పట్టణంలోని శ్రీలక్ష్మి గార్డెన్...

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు తప్పవు

-సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి. మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి...

బైక్ ఢీ కొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మూల దశరథం మదాసు జగన్ ద్విచక్ర వాహనంపై ట్రాక్టర్ పరికరాల కొరకై కేశవపట్నం వెళ్లారు.తిరుగు ప్రయాణంలో తాడికల్ గ్రామ శివారులో నాగార్జునసాగర్ మండలం...