మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానా!
-సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి. మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతోపాటు జరిమానాలు తప్పవని,వాహనాదారులు జాగ్రత్తగా ఉండాలని కేశవపట్నం సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు.శంకరపట్నం మండలం కేశవపట్నం...
