Breaking News

సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయం…

కొత్తగూడెం ఏరియా ఐ ఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్… మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా...

భారీ ర్యాలీతో జనహృదయనేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన

కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ : మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు జన్మదిన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ...

సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరలను ఘనంగా నిర్వహించాలి

ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మన ప్రగతి న్యూస్/ స్టేషన్ ఘన్‌పూర్ .ప్రతినిధి:స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో సమ్మక్క సారలమ్మ జాతరలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని వరంగల్...

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..

మన ప్రగతి న్యూస్/ నడికూడ: క్రీడల వల్ల మానసిక ఆరోగ్యం, ప్రశాంతత మెరుగుపడుతుందని, విద్యార్థులు క్రీడ ల్లో రాణించాలని హనుమకొండ అడిష నల్ కలెక్టర్ నిడగుగొమ్ముల రవి అన్నారు. శుక్రవారం నడికూడ మండల కేంద్రంలోని...

మన ప్రగతి పత్రిక ఎఫెక్ట్! అధికారిపై బహిరంగ విచారణ..

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై మంగళవారం మన ప్రగతి దినపత్రికలో పంచాయతీ కార్యదర్శి పై అవినీతి ఆరోపణ కథనానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ పూదారి రాజు,ఉప సర్పంచ్ దండు...

ప్రజలకు అందుబాటులో ఆధార్ సేవలు ..

ఎమ్మెల్యే రేవూరి.. మన ప్రగతి న్యూస్/నడికూడ: ప్రజలకు అందుబాటులో ఆధార్ సేవలు నెలకొల్పబడిందని మండల ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నడికూడ మండల...

అమాయక ప్రజలే వీరికి ఆధారం!

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: పేద,మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే,సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పంచాయితీకార్యదర్శులు,కారోబారులు,మధ్యవర్తులను పెట్టుకుని అందిన కాడికి దోచుకుంటున్న ఘటన శంకరపట్నం మండలంలో చోటు చేసుకుంది.మండల పరిధిలోని...

నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కొండ శ్రీహరి

మనప్రగతి న్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లా లోని మల్దకల్ మండలం నూతనంగా ఎస్సైగా కొండ శ్రీహరి బాధ్యతలు స్వీకరించినారు ఇంతకుముందు ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై నందికర్ ధరూర్ మండలం...

చేనేత విభాగం చేపట్టిన రిలే నిరాహార దీక్ష 2 వ రోజు కొనసాగింది

మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత కేంద్రమైన భూధాన్ పోచంపల్లిలో బిజెపి చేనేత విభాగం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేనేత సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన రిలే నిరాహార...

ఈ నెల 21న కోడెల పంపిణీ..

_ చిన్న, సన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవాలి.. _ ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల, జిల్లా స్టాపర్ సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ వేములవాడ తిప్పాపూర్ లోని గోశాలలో...