వైజాగ్ వన్డేలో టీమిండియా ఘనవిజయం .. సిరీస్ కైవసం..
మూడో వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 2-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం,అజేయ సెంచరీతో చెలరేగినయశస్వి జైస్వాల్.. చెరో నాలుగు వికెట్లతో సత్తా చాటిన కుల్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ. మన ప్రగతి న్యూస్/ప్రత్యేక...
