Breaking News

హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి

ఎస్సై దూలం పవన్ కుమార్ మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఎస్సై దూలం పవన్ కుమార్ అన్నారు.రోడ్డు భద్రత వారోత్సవలలో భాగంగా,...

కలెక్టర్ కు ఫిర్యాదు మేరకు రెడ్ మిక్స్ ప్లాంటుకు నోటీసులు జారీచేసిన ఏఈ పవిత్ర

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రెడీమిక్స్ క్రషర్ కు ఎస్సారెస్పీ ఏఈ పవిత్ర సోమవారం నోటీసులు జారీ చేశారు. రెడ్డి మిక్స్ క్రషర్ వల్ల ప్రక్కనే ఉన్న కస్తూరిబా బాలికల...

అక్రమ నిర్మాణాలపై ఏఈ ఆగ్రహం

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి మండలంలోని ఎస్సారెస్పీ కెనాల్కు అనుకొని ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా కడుతున్న నిర్మాణాలపై ఎస్సారెస్పీ ఏఈ పవిత్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనాల్ భద్రతకు నీటి ప్రవాహానికి తీవ్ర...

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

పండగల వేళ మరింత జాగ్రత్త అవసరం – ఏన్కూర్ ఎస్సై సంధ్య మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం ఎస్సై సంధ్య ఆధ్వర్యంలో సైబర్...

బొక్కలగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ కమిటీ ఎన్నిక..

మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలో ప్రతి సంవత్సరం మాగశుద్ధ పౌర్ణమి రోజున ఋష్య ముఖ పర్వతం పై కొలువై ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి...

పొగమంచులో డ్రైవింగ్‌ చేస్తున్న వాహనదారులు అలర్ట్

ఎస్సై శేఖర్ రెడ్డి మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలంలో గత రెండు రోజులుగా దట్టమైన పొగ మంచు కురుస్తుండడంతో కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి వాహనదారులకు పలు సూచనలు చేశారు.పొగమంచు ఉన్న సమయంలో...

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కొల్లిపాక రాజకుమార్ ఆదివారం అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా...

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత!మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కొల్లిపాక రాజకుమార్ ఆదివారం అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్‌లు ట్రాక్టర్‌ను ఆపి ఇసుక తరలింపునకు అనుమతి పత్రాలు చూయించాలని అడిగారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండటంతో పట్టుకుని కేశవపట్నం పోలీ్‌సస్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.కొల్లిపాక రాజ్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అక్రమ ఇసుకను తరలిస్తున్న బెంజ్ లారీ సీజ్

ఇద్దరు నిందితులు అరెస్టు మన ప్రగతి న్యూస్/ దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, వడ్లగూడెం గ్రామంలో ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ కు అక్రమంగా గోదావరి ఇసుకను తరలిస్తున్న బెంజ్ లారీని...

అక్రమ ఇసుకను తరలిస్తున్న బెంజ్ లారీ సీజ్..

ఇద్దరు నిందితులు అరెస్టు.. మన ప్రగతి న్యూస్/ దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, వడ్లగూడెం గ్రామంలో ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ కు అక్రమంగా గోదావరి ఇసుకను తరలిస్తున్న బెంజ్ లారీని...