బంగారం ఇస్తానని చెప్పి, ప్రజలను మోసం చేస్తున్న భార్యాభర్తలు అరెస్ట్
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: అతి తక్కువ ధరలకు బంగారం ఇస్తానని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న భార్య భర్తలను ఇద్దరినీ శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ. కుమార్ తెలిపారు. శుక్రవారం...
