Breaking News

ప్లాట్లు లక్కీ డ్రా అంటూ ప్రజలను మోసం చేస్తున్న ఆలస్యం వినయ్ కుమార్,అనుచరులు అరెస్టు రిమాండ్…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : ఖమ్మం జిల్లా ఖమ్మం నగరపాలక నందు విశ్వసనీయ సమాచార మేరకు స్తంభానినగర్ లో రెడ్డి బోయిన నిలయం అనే అపార్ట్మెంట్ ఫ్లాట్...

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా ..

మాజీ ఎమ్మెల్యే చల్లా.. మన ప్రగతి న్యూస్/నడికూడ: కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం నడికూడ మండల కేంద్రంలో ఇటీవలే వివిధ కారణాలతో మృతిచెందిన...

డ్వాక్రా రుణ వేధింపులతో మహిళల ఆవేదన

భట్టి కాన్వాయ్‌ను ఆపి ఫిర్యాదు చేసిన గోవిందాపురం, ఆళ్లపాడు మహిళలు మన ప్రగతి న్యూస్/ఏన్కూర్: ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో డ్వాక్రా రుణాల పేరుతో జరుగుతున్న అధిక వసూళ్లు, బెదిరింపులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి....

ములకలపల్లి ప్రఖండలో భగవద్గీత కంఠత పోటీలు

మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి: డిసెంబర్ ఒకటో తారీకు గీత జయంతిని పురస్కరించుకొని ములకలపల్లి మండల స్థాయిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో...

కన్నతండ్రిని చంపిన తనయుడి అరెస్ట్.

_ గూడెం గ్రామంలో సంఘటన మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్ ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో తాగుడుకు బానిసైన కన్నతండ్రిని ముక్కు,నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపిన తనయుడిని ( కుమారుడు...

భద్రతండ నుండి వైరాకి కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వైరా పర్యటనను విజయవంతం చేయాలన్న పిలుపు మేరకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సూచనలతో ఏన్కూరు మండలంలోని భద్రతండ గ్రామం నుండి...

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం

ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చిన అడిషనల్ కలెక్టర్ టి. శ్రీనివాసరెడ్డి మన ప్రగతి న్యూస్ /ఖమ్మం జిల్లా జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ టీ.డబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ప్రతినిధుల బృందం...

తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుడికి గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసిన జిల్లా కలెక్టర్

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: వలిగొండ మండలం అరూర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ కందాడి జనార్దన్ రెడ్డి 80 సంవత్సరాలు అనే వ్యక్తి 2024 సంవత్సరంలో తన కుమారుడుకి...

ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ డి ఈ సంధ్య

ఏసిబి డిఎస్పి రమేష్ మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: మిషన్ భగీరథ డి ఈ సంధ్య ఏసీబీకి చిక్కడంతో మండలంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగస్తుల్లో ఆందోళన మొదలైది. ఏసీబీ డిఎస్పి రమేష్ తెలిపిన...

త్యాగాల పునాదులపై నిలిచిన సీపీఐ – శతాబ్ది ఉత్సవాలకు ఘన స్వాగతం

డిసెంబర్ 26 ఖమ్మం సభను జయప్రదం చేయండి నెల్లికంటి సత్యం, బాల నర్సింహ పిలుపు మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ త్యాగాలు, ప్రజా ఉద్యమాల పునాదులపై నిర్మితమైన కమ్యూనిస్టు పార్టీని శతాబ్ది సంవత్సరంలో మరింత...