Breaking News

బిఆర్ఎస్ ప్రముఖులతో కలిసి ఢిల్లీలో పలు కమిషన్స్ కు లగచర్ల బాధితుల ఫిర్యాదు

పాల్గొన్న పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మన ప్రగతి న్యూస్/ వరంగల్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,కే.ఆర్.సురేష్ రెడ్డి,దీవకొండ దామోదర్ రావులు పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఢిల్లీలో జాతీయ మానవ...

మండలంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్

మన ప్రగతి / నర్మేట్ట : మండలంలో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. నర్మేట్ట లో కుల ఘణన సర్వే ప్రక్రియ ను పరిశీలించారు. ఇంటి కుటుంబ సభ్యులను...

అధ్వానంగా నిజాంపేట్ – బాచుపల్లి రహదారి

గుంతలు పడి, కంకర తేలిన రోడ్లు తీవ్ర ఇబ్బంధులు పడుతున్న ప్రయాణికులు పట్టించుకోని అధికారులు మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: నిత్యం నగరంలోని ఏదో ఓ...

ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలను జయప్రదం చేయాలి 

తహసిల్దార్ శ్రీనివాస్  మనప్రగతిన్యూస్/పాలకుర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు వరంగల్లో చేపట్టిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ లను జయప్రదం చేయాలని తహసిల్దార్  పి.శ్రీనివాస్ మహిళలకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలో గల ఐకెపి...

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన దేశానికే ఆదర్శం

వరంగల్  జరిగే విజయోత్సవ సభను విజయవంతం చేయాలి  లగచర్ల ఘటనను రాజకీయం చేస్తున్న బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం పై కుట్ర చేసేందుకే దిగజారుడు రాజకీయాలు  ప్రజా పాలనను చూసి ఓర్వలేకనే విమర్శలు  పాలకుర్తి ఎమ్మెల్యే...

నాలుగవ సారి జిల్లా అధ్యక్షుడిగా ఇస్లావత్ లచ్చిరాం నాయక్.

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో నూతన జిల్లా అధ్యక్షుడిగా ఇస్లావత్ లచ్చిరాం నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని...

72.62 శాతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి. జిల్లా కలెక్టర్

మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 72. 62 శాతం ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు....

లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా బిఆర్ఎస్ రాస్తారోకో 

గిరిజనులపై కేసులను ఎత్తివేయాలి  మనప్రగతిన్యూస్/పాలకుర్తి: కొడంగల్ నియోజకవర్గ గిరిజన రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల రాజీవ్ గాంధీ చౌరస్తాలో మాజీ...

ఆత్మ బంధు, కార్యక్రమం నా చిర కాల స్వప్నం.

బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండు రంగారెడ్డి మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జున సాగర్ నియోజకవర్గం లోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ ఆపద సమయంలోనైనా నేనున్నానంటూ ,భరోసా, ఇస్తూ అటు...

రంగయ్య చెరువు రిజర్వాయర్ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని రంగయ్య చెరువు ఎర్ర చెరువులతో రిజర్వాయర్ చేయాలని ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తండవాసులు తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారుమాట్లాడుతూ రిజర్వాయర్ ఏర్పాటుతో...