అయ్యప్ప స్వామి చల్లని చూపు మానుకోట పార్లమెంట్ ప్రజలందరిపై ఉండాలి
ఎంపీ మన ప్రగతి న్యూస్/కేసముద్రం : కేసముద్రం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి వారి ఆలయం ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్..అనంతరం మానుకోట పార్లమెంట్...