Breaking News

అయ్యప్ప స్వామి చల్లని చూపు మానుకోట పార్లమెంట్ ప్రజలందరిపై ఉండాలి

ఎంపీ మన ప్రగతి న్యూస్/కేసముద్రం : కేసముద్రం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి వారి ఆలయం ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్..అనంతరం మానుకోట పార్లమెంట్...

తెలంగాణ లో ప్రతి జిల్లా నుండి ఒకర్నీ కలెక్టర్ చేయడమే నా లక్ష్యం.

మన ప్రగతి న్యూస్ /తలమడుగు. ఎవరు ఏమైపోతే నాకెంటీ నేను నా బిడ్డలు బాగుంటే చాలు అనే ఉద్దేశం తో కాలం గడుపుతున్న రోజులు ఇవి.ఇటువంటి సమయం లో జైనథ్ మండల కేంద్రానికి చెందిన...

రాజీవ్ గృహకల్ప కాలనీకి బస్సు సౌకర్యార్థం రూట్ మ్యాప్ పరిశీలన

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ ప్రజలు మరియు విద్యార్థులు సుధీర ప్రాంతాలకు...

భూ.. బకాసురుడు శ్మశానవాటిక అన్యాక్రాంతం.!

-కన్ను పడితే ఖబ్జా సర్వే నెంబర్ - 115లో ఆనవాళ్లు కోల్పోయిన వైకుంఠధామం జిల్లా కలెక్టర్ కు పిర్యాదు పట్టించుకోని సంబంధిత అధికారులు ప్రభుత్వ భూమి కాపాడాలని స్థానిక ప్రజల డిమాండ్ మన ప్రగతి...

ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరిన మాలలు

మన ప్రగతి న్యూస్/హత్నూర: మాలల ఆత్మీయ సమ్మేళనానికి హత్నూర మండలం నుండి కొన్యాల, హత్నూర, బోర్పట్ల, గుండ్ల మాచనూర్, ముచ్చర్ల, తదితర గ్రామాల నుండి దౌల్తాబాద్ లో అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు...

కంఠ మహేశ్వర స్వామి పోతురాజు పునః ప్రతిష్ట హోమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:

బబ్బురి శ్రీకాంత్ గౌడ్ మన ప్రగతి న్యూస్/ దేవరుప్పుల: దేవరుప్పుల మండలం,పెద్దమడూరు గ్రామంలో ఈనెల 17న శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం నందు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ ఆర్థిక సహాయంతో గౌడ గ్రామ పెద్ద...

నర్సంపేట పట్టణంలో కార్తీక శోభను సంతరించుకున్న ఆలయాలు

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమినీ పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలోని దేవాలయాలన్నీ కొత్త శోభను సంతరించుకున్నాయి. ఉదయం నుండే మహిళలు తలాంటు స్నానాలు చేసి దైవభక్తితో దేవాలయాలను సందర్శించుకొని...

‘కార్తీక పౌర్ణిమ’ నేపథ్యం , ప్రత్యేకతలు ఏంటి ?

కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. కానీ ఈ పరమ పవిత్రమైన రోజు వెనుకున్న నేపథ్యం , ప్రత్యేకతలు ఏంటి ? మన ప్రగతి న్యూస్/ పరకాల...

జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కార్తీక శోభ

-భక్తులతో సందడిగా మారిన ఆలయం -శివ నామస్మరణతో మారు మోగిన పరిసర ప్రాంతాలు మనప్రగతిన్యూస్/పాలకుర్తి: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ( హరి హర క్షేత్రం) సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం...

జనగామ జిల్లా పాలకుర్తి క్షిరగిరి పై దర్శనమిచ్చిన అఖండ జ్యోతి

హరిహరుల క్షేత్రంగా సోమేశ్వరాలయం  తెలంగాణలోనే మొదటి అఖండ జ్యోతి  అఖండ జ్యోతిని వెలిగించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి  మనప్రగతిన్యూస్/పాలకుర్తి: దక్షిణ భారతదేశంలో హరిహరుల పుణ్యక్షేత్రంగా పాలకుర్తికి గొప్ప చరిత్ర ఉందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల...