Breaking News

దానవాయి గూడెం గురుకులాన్ని ఆదర్శ వంతంగా తీర్చిదిద్దుతాం

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురుకుల అభివృద్ధికి రూ.3.80 కోట్లు మంజూరు భవన మరమ్మతు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మన ప్రగతి న్యూస్/ఏన్కూర్: దానవాయి గూడెం గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆదర్శ...

శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం..

ఆలయ పనులను పరిశీలించిన ఆది శ్రీనివాస్.. మన ప్రగతి న్యూస్/వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగు తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రూ.150 కోట్లతో వేములవాడ...

మానవత్వాన్ని చాటుకున్న ఆత్మకూర్ సిఐ శివకుమార్

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:- వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన రహదారిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో నిత్యం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక ప్రమాద...

ఎల్లారెడ్డిలో పోలీసుల కఠిన చర్యలు డ్రంక్‌ డ్రైవ్‌ బంద్‌

ఎస్సై బొజ్జ మహేష్ హెచ్చరిక మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించే వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని...

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి

నల్లబెల్లి ఎస్సై వి .గోవర్ధన్ మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి నర్సంపేట కోర్టులో ఈనెల 15న నిర్వహించే లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ గోవర్ధన్ సూచించారు . వారు మాట్లాడుతూ క్రిమినల్ కాంపౌండబుల్,...

ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన న్యాయవాదులు

అందెశ్రీ అకాల మరణానికి బార్ అసోసియేషన్ సంతాపం మన ప్రగతి న్యూస్/ దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు నందు పనిచేస్తున్న న్యాయవాదులు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు...

చలికాలం వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

_ డీఎంహెచ్‌ఓ డా. రజిత మన ప్రగతి న్యూస్/సిరిసిల్ల జిల్లా స్టాపర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల సీజనల్ వ్యాధులలో భాగంగా వాతావరణంలో మార్పు ఉష్ణోగ్రతలు...

బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మన ప్రగతి న్యూస్/వనపర్తి/అమరచింత:- వనపర్తి జిల్లా అమరచింత మండలం నాగల్ కడుమూర్ గ్రామంలోని స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అమరచింత పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు బాల కార్మికుల మరియు బాల్య వివాహాలపై అవగాహన...

ప్రతి ఒక్కరు హెచ్ఐవి ఎయిడ్స్ పైనా అవగాహన కలిగి ఉండాలి

మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 2025 విద్యార్థులను ఆటలలో ప్రోత్సహించండి వారిలో నైతిక విలువలు పెంపొందుతాయి అని ప్రోగ్రాం ఆఫీసర్ రాజు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి...

ప్రతి ఒక్కరు హెచ్ఐవి ఎయిడ్స్ పైనా అవగాహన కలిగి ఉండాలి

మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 2025 విద్యార్థులను ఆటలలో ప్రోత్సహించండి వారిలో నైతిక విలువలు పెంపొందుతాయి అని ప్రోగ్రాం ఆఫీసర్ రాజు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి...