Breaking News

పాఠశాలల్లో ఘనంగా బాలుల దినోత్సవం వేడుకలు

శ్రీ చైతన్య పాఠశాలలో పిల్లలు పలు వేశాదారణలో ఆకట్టుకున్నారు. చిన్నతనం నుండే పిల్లలకు విద్య బుద్ధి క్రీడా వికాసం కొరకు కార్యక్రమాలు చేస్తున్న పలు పాఠశాలల నిర్వాహకులు మన ప్రగతి న్యూస్/ మంచిర్యాల జిల్లా:...

సర్వే నిర్వహణ పక్కాగా జరగాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

మనప్రగతి న్యూస్ / నర్సంపేట (ఖానాపూర్) : సమగ్ర కుటుంబ సర్వేలో ఏ ఒక్క ఇంటిని మినాయించకుండా పక్కాగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా నిర్వాహకులకు ఆదేశించారు. గురువారం నర్సంపేట...

అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వీర బ్రహ్మచారి

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో మహబూబాబాద్ జిల్లా నూతన అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కె.వీర బ్రహ్మచారి గురువారం బాధ్యతలు స్వీకరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలిసి...

ఘనంగా నిర్వహించిన బాలల దినోత్సవం

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న హిల్ కాలనీ, పైలాన్ కాలనీ పట్టణం నందుభారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించుకుని బాలల...

గ్రూప్-3 రాత పరీక్షల నిర్వహణలో సమగ్ర సన్నాహాలు: అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

మనప్రగతి న్యూస్ /మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న గ్రూప్ -3 రాత పరీక్షలకు విధులు నిర్వహిస్తున్న సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి, పరీక్షలు ప్రశాంతంగా...

విజ్ డమ్ హైస్కూల్ లో ఘనంగా జరిగిన స్వయం పరిపాలన మరియు బాలల దినోత్సవ వేడుకలు

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట విజ్ డమ్ హైస్కూల్ మరియు ప్రీ స్కూల్ లో బాలల దినోత్సవం మరియు స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పిల్లలే...

గ్రూప్ -3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పరీక్షల నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఉదయం 09.30 గంటల తరువాత అనుమతి లేదు మధ్యాహ్నం 02.30 గంటల తరువాత అనుమతి లేదు మొబైల్...

రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం లో హత్య..

మన ప్రగతి న్యూస్/రఘునాథపల్లి : బాకీగా తీసుకున్న అప్పే తన ప్రాణాలకు ముప్పు అవుతుందని అతను ఊహించలేదు. రఘునాథపల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం లో బుధవారం అర్ధరాత్రి తీసుకున్న అప్పు విషయంలో మాట మాట పెరిగి...

పేదల నడ్డి విరుస్తున్న వడ్డీ.

మన ప్రగతి న్యూస్/రఘునాథపల్లి : రఘునాథపల్లి మండల కేంద్రముతో పాటు చుట్టు ఉన్న గ్రామాలలో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతుంది. రోజు వారి ఫైనాన్స్ పేరుతో వ్యాపారులు వడ్డీ వసూలు చేస్తూ అమాయకుల అవసరాలను...

ఏసీబీకి చిక్కిన ఎస్సై

మన ప్రగతి న్యూస్/కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో లింగంపేట ఎస్సై అరుణ్, రైటర్ రామస్వామి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. గురువారం పోలీస్టేషన్లో నేరుగా లంచం...