Breaking News

వాహనాలను తనిఖీ చేసిన ఎస్ఐ అరుణ్ కుమార్

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట పట్టణంలో వాహనాలను తనిఖీ చేసి వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలించిన ఎస్సై గూడా అరుణ్ కుమార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వాహనానికి సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని,...

గణిత అండ్ సైన్స్ ఒలంపియాడ్ పరీక్షల్లో విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థుల అపూర్వ ప్రతిభ

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట శ్రీనివాస రామానుజన్ రాష్ట్రస్థాయి గణిత మరియు సైన్స్ ఒలంపియాడ్ పరీక్షల్లో విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర మరియు జిల్లాస్థాయిలో పతకాలను సాధించినట్లు...

కరాటే పోటీలలో విద్యార్థిని ప్రతిభ.

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూర్ లోని బాలికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని భార్గవి కరాటే పోటీలలో తన ప్రతిభను కనబరిచి స్ఫూర్తిగా నిలిచింది. పెనుబల్లి మండలం, వీఎం బంజర గ్రామంలో ఈనెల తొమ్మిదిన...

కరెంటు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్ మండలంలో ఉన్నటువంటి కరెంటు సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతూ సోమవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ను కలిసి సమస్యలను వివరించారు....

తంబూరి దయాకర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ తుంబురి దయాకర్ రెడ్డి కి పుట్టినరోజు సందర్భంగా క్యాంపు...

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

నవాబ్ పేట రిజర్వాయర్ ను సందర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మనప్రగతి న్యూస్/ దేవరుప్పుల: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయమని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.లింగాల ఘనపురం మండలం,నవాబుపేట...

గుర్తు తెలియని వాహనం డికొని యువకుడు మృతి.

మనప్రగతి న్యూస్ /తలమడుగు. గుడిహత్నూర్ మండలం లోని శితగొంది గ్రామం దగ్గర రాజీవ్ రహదారి పై శుక్రవారం నాడు సాయంత్రం ఆదిలాబాద్ కుమ్మరివాడకు చెందిన జిల్లెడ గోవర్ధన్ (30)రమేష్( 30)ఇద్దరు మిత్రులు ఇచ్చోడా లో...

నాగార్జున సాగర్ ను సందర్శించిన శ్రీలంక టూరిజం ప్రమోటర్స్

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి అంతర్జాతీయ పర్యాట కేంద్రం నాగార్జునసాగర్ ను బుధవారం నాడు శ్రీలంక దేశపు టూరిజం ప్రమోటర్స్ సందర్శించారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ పర్యాటక ప్రాంతాలను శ్రీలంక దేశంలో...

వేల గొంతుల లక్షలాది డప్పుల ప్రదర్శన గోడ పత్రికలను ఆవిష్కరించిన యంగల నరేష్

ఫిబ్రవరి 7న ఛలో హైదరాబాద్ కు సిద్ధం కాండి మన ప్రగతి న్యూస్/ ఏస్కూర్ ఎస్కూర్ మండలంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుయంగళ నరేష్ మాదిగ వేల గొంతుల లక్షలాది డప్పుల ప్రదర్శన గోడ పత్రికలను...

డిప్యూటీ తహసిల్దార్లకు సన్మానం చేసిన సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్

మన ప్రగతి న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబగద్వాలజిల్లాలో కేంద్రంలో రెవెన్యూడిపార్మెంట్ లోపదోన్నతిపొందినడిప్యూటీ తహసిల్దారు ప్రశాంత్ గౌడ్ ను సామాజిక విప్లవకారుడ డాక్టర్ ప్రేమ్ కుమార్ సన్మానించారు.డిప్యూటీ తశీల్దార్ ప్రశాoత్ గౌడ్ సివిల్...