సోమన్న ఆలయానికి తలనీలాలు వేలం ద్వారా రూ.9,22,000 లక్షల ఆదాయం
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో 2024-2025 సంవత్సరం తలనీలాలు పోగు చేసుకునే హక్కు కోసం నిర్వహించిన బహిరంగ వేలం పాట ద్వారా రూ.9,22,,000 లక్షలు దేవాలయానికి ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ...
