ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే స్పష్టంగా, వేగంగా పూర్తి చేయాలి…
కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలి…. అంగన్వాడి కేంద్రాలలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలి… జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్… మన ప్రగతి న్యూస్/మహబూబాబాద్ బ్యూరో మహబూబాబాద్, మరిపెడ, కురవి...
