Breaking News

పి హెచ్ సి ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ అప్పయ్య.

మన ప్రగతి న్యూస్/ నడికూడ: నడికూడ మండలం రాయపర్తి పి హెచ్ సి ని బుధవారం హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పి హెచ్ సి లోని...

మీడియాపై దాడి హేయం

మీడియా కవరేజ్ లో ఉన్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం ఘోరం ముక్తకంఠంతో ఖండించిన జనగామ జర్నలిస్టులు మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో :జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్...

గ్రూప్ 2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేత జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో :జిల్లాలో గ్రూప్ - 2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని...

జనగామలో వరంగల్ అర్బన్ కో అపరేటివ్ బ్యాంకు ప్రారంభం

మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో :జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రు పార్క్ వద్ద నూతనం గా ఏర్పాటు చేసిన వరంగల్ అర్బన్ కో అపరేటివ్ బ్యాంకును బుధవారం చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు...

ప్రజా సమస్యలు పట్టించుకోని జనగామ మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్

మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో : జనగా మున్సిపల్ చైర్ పర్సన్ కమిషనర్లు జనగామ పట్టణ సమస్యలను గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సిపిఎం జనగామ పట్టణ కార్యదర్శి జోగు...

తల్లిదండ్రులు విద్యార్థుల నడవడికను గమనించాలి

వందశాతం ఉత్తిర్ణతే లక్ష్యం కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో :జనగామ జిల్లాకేంద్రం లోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలం గాణ ఇంటర్ విద్యా కమిషనర్...

ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతం చేయండి…

మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ అన్నారు. బుధవారం...

జర్నలిస్ట్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండించిన తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా

మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి:-జర్నలిస్ట్ పై సినీ నటుడు మంచు మోహన్ బాబు చేసిన దాడిని తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు...

విద్యార్థులు ఉపాధ్యాయులుగా స్వయం పరిపాలన దినోత్సవం

మన ప్రగతి న్యూస్ /కొత్తగూడ మండలంలోని ఎదుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నా రు.పాఠశాల కాలనిర్ణయ పట్టిక ప్రకారం విద్యార్థులు ఉపాధ్యాయులుగా స్వయం పరిపాలన దినోత్సవం లో...

మీడియా జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి దుర్మార్గం

పద్మ శ్రీ అవార్డును రద్దు చేయండి -జర్నలిస్టుల సంఘం మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి తండ్రి కొడుకులు తన్నుకొని కేసులు పెట్టుకుంటే వివరణ అడగడానికి వచ్చిన మీడియా జర్నలిస్టులపై స్వయంగా దాడి చేయడం...