Breaking News

రెండవ వార్డును ఎస్సీలకే కేటాయించాలి

అంబేద్కర్ నగర్ రెండవ వార్డు మన ప్రగతి న్యూస్/ములకలపల్లి: మండల కేంద్రంలోని పంచాయతీలో 14 వార్డులు ఉన్నాయి. వాటిలో రెండవ వార్డు అంబేద్కర్ నగర్, 10వ వార్డులలో ఎస్సీలు (మాదిగ , మాల) మాదిగ...

మేడ్చల్ రూరల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా గోనే శ్రీనివాస్ నియామకం

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్, నాచారం ప్రతినిధి; బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోనే శ్రీనివాస్ పటేల్భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నికైన సందర్భంగా గోన శ్రీనివాసు ను...

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.

_ ఇల్లంతకుంట ఎస్సై అశోక్. _ విధులకు ఆటంకంకలిగించిన వ్యక్తిపై చర్యలు. మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో విధుల్లో ఉన్న సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ...

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.

_ ఇల్లంతకుంట ఎస్సై అశోక్. _ విధులకు ఆటంకంకలిగించిన వ్యక్తిపై చర్యలు. మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో విధుల్లో ఉన్న సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ...

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు తొర్రూరు విద్యార్థిని హారిక ఎంపిక 

మనప్రగతిన్యూస్/పాలకుర్తినియోజకవర్గం ప్రతినిధి: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పసులాది హారిక ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెనుగొండ రమేష్ తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు...

గోలి పింగల్ రెడ్డిని కలిసి సన్మానించిన కొండమడుగు గ్రామ పెద్దలు

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు గ్రామంలో దాతలు గోలి పింగల్ రెడ్డి ఆర్థిక సహకారంతో నిర్మిస్తున్న గ్రామ పోచమ్మ దేవాలయం దాదాపు పూర్తయిన సందర్భంగా...

వై ఆర్ నాయుడు (డిష్) ను పరామర్శించిన బి ఆర్ ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వై ఆర్ నాయుడు (డిష్ నాయుడు) మాతృమూర్తి మెచ్చర్ల పైడితల్లి...

జర్నలిస్టు సాంబశివరావు మృతికి సంతాపం

టిడబ్ల్యూజేఎఫ్ నేతృత్వంలో కుటుంబానికి ఆర్థికసాయం మన ప్రగతి న్యూస్/ఏన్కూర్: ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, మీసేవ నిర్వాహకుడు ముక్తి సాంబశివరావు (40) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆయన...

రామన్నపేట ఏరియా ఆసుపత్రి లో ఏఐటియు నూతన కమిటీ ఎన్నిక

మన ప్రగతి న్యూస్/రామన్నపేట: రామన్నపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు హాస్పిటల్ సిబ్బంది తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటియు సర్వసభ్య సమావేశము ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇట్టి...

పొగమంచులో వాహన ప్రయాణం ప్రమాదకరం

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్: దట్టమైన పొగమంచు కారణంగా వాహన ప్రయాణాలు ప్రమాదకరమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు...