Breaking News

కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని వ్యక్తి మృతి

మన ప్రగతిన్యూస్/ చిట్యాల చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన పెద్ది కిట్టయ్య పెద్ద కుమారుడు పెద్ది సతీష్ కొంతకాలంగా మద్దానికి బానిస అయ్యి భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో అతని భార్య...

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జనగామ డిసిపి  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజక వర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తహసిల్దార్...

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జనగామ డిసిపి  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజక వర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తహసిల్దార్...

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల :ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓల్లెపు దేవరాజు తండ్రి ఓల్లెపు రాములు. సుమారు 40 సంవత్సరంలో అనుఅతను ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన...

నవాబుపేట చెక్ డ్యామ్ కు గండి

మన ప్రగతిన్యూస్/ చిట్యాల భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో చలివాగుపై నిర్మించిన చెక్ డాం కు బుధవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టారు. చలి వాగు శివారులోని...

వేలాల జాతర గుట్ట పై అగ్ని ప్రమాదం.

మంటలను ఆర్పి వేసిన అటవీ సిబ్బంది. నిర్లక్ష్యం వద్దనిఅటవీశాఖ విన్నపం. మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి జైపూర్ మండలం లోని వేలాల గుట్ట పై అడవిలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం...

మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే మెచ్చ

మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట మహా శివరాత్రి సందర్భంగా అశ్వారావుపేట మండలం ముష్టిబండలోనీ శ్రీ భువనసుందరి సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అశ్వారావుపేట...

కరెంట్ షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట అశ్వారావుపేట మండలం వినాయకపురం లోని భార్గవి ఇల్లు కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు సామాగ్రి బట్టలు డబ్బులు మొత్తం కాలిపోయాయి. ఐదు లక్షల వరకు నష్టం జరిగింది....

22,397 మంది గ్రాడ్యుయేట్లు.. 950 మంది టీచర్లు

_ ఓటు హక్కు వినియోగించుకోవాలి : _ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు ఈ నెల...

పట్టభద్రుల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన దుర్గం అశోక్

మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి కోటపల్లి మండలం లో పట్టభద్రుల పోలింగ్ బూత్ ను సందర్శించిన మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ బిజెపి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే దుర్గం అశోక్. కోటపల్లి మండల...