విద్యార్థులు శాస్త్రీయ అవగాహనను కలిగి ఉండాలిఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఓరుగంటి రమేష్
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: విద్యార్థులు శాస్త్రయ భావనలను అవగాహన చేసుకుని నిజజీవితంలో ఆచరించడం వల్ల శాస్త్రీయ దృక్పథం పెరిగి, సమాజం అభివృద్ధి చెందుతుందని పాలకుర్తి ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఓరుగంటి రమేష్ అన్నారు....
