Breaking News

-నిరుద్యోగం, వైద్యం, డ్రగ్స్సమస్యల పరిష్కారం ఈ నెల 16న చలో అసెంబ్లీ

-పి .వై. ఎల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ వెల్లడి . -యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు. మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: నిరుద్యోగం, వైద్యం ,డ్రగ్స్...

ఉరివేసుకుని యువకుడు మృతి.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు. మన ప్రగతి న్యూస్/కేసముద్రం : కేసముద్రం మండలం కేంద్రంలోని అమీనాపురం గ్రామానికి చెందిన మహేశ్వరం వేణుమాధవ్ కుమారుడు మహేశ్వరం కాళి దాసు(33) మంగళవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసు కున్నారు....

పేకాట స్థావరం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు జగదేవపూర్ పోలీసుల దాడి

01,04, 833/- రూపాయలు స్వాధీనం సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు,...

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమైక్య (టీఎస్ యుటిఎఫ్) అధ్యక్షుడిగా కాపుల హరినాథ్ బాబు

మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట నియోజకవర్గ ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ సంఘం మండల 11వ మహాసభలు ఘనంగా నిర్వహించారు....

మిర్యాలగూడ పట్టడంలో వెలగని వీధి దీపాలు

మన ప్రగతి న్యూస్ టుడే/ మిర్యాలగూడ మిర్యాలగూడ పట్టణంలో స్థానిక విద్యానగర్లో రాత్రిపూట వీధి దీపాలు వెలగడం లేదు మిగతా సమయాల్లో ఉదయము నుంచి సాయంత్రం దాక వెలుగుతూనే ఉంటాయి కానీ రాత్రిపూట మాత్రం...

వాజేడు ఎస్సై ఆత్మహత్య

ములుగు జిల్లా వాజేడు ఎస్ ఐ హరీష్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వాజేడు మండలం ముళ్ళకట్ట వద్ద వున్న రిసార్ట్ లో రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆత్మహత్య కు గల కారణాలు...

మీ వాహనాలపై ఆ స్టిక్కర్లు ఉన్నాయా? ఇక జైలుకే!

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి చాలా మంది వాహనాలపై రకరకాల స్టిక్కర్లు ఉంటాయి. కార్లు, బైకులు, ఆటోలు ఇంకా ఇతర వాహనాలు ఏమి కొన్నా కానీ వాటిపై అనేక రకాల స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతూ ఉంటారు....

ప్రధాని నరేంద్ర మోదీ తో అభిప్రాయాలను ప్రత్యక్షంగా పంచుకునేందుకు యువతకు గొప్ప అవకాశం

మేరా యువ భారత్ వేదికగా ప్రారంభం కాబోతున్న వికసిత భారత్ ఛాలెంజ్.. నవంబర్ 25 నుంచి డిజిటల్ క్విజ్ మన ప్రగతి న్యూస్/మహబూబాబాద్ బ్యూరో యువత భాగస్వామ్యం కోసం భారత ప్రభుత్వం ఒక కొత్త...

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది..కేంద్ర మంత్రి బండి సంజయ్

ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ముండి చేయి చూపెడుతుంది.._ రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి తెలంగాణ అభివ్రుద్ధికి సహకరించండి. _ రూ.23 కోట్ల కేంద్ర నిధులతో గంభీరావుపేటలో అభివ్రుద్ధి పనులు ప్రారంభం. మన ప్రగతి న్యూస్/...

మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి బీజేపీకే పట్టం కట్టిన మహారాష్ట్ర ప్రజలు

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మన ప్రగతి న్యూస్ /నర్సంపేట మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ మరోసారి గెలిచి అధికారంలోకి రావడంతో నర్సంపేట వరంగల్...