మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి బీజేపీకే పట్టం కట్టిన మహారాష్ట్ర ప్రజలు
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మన ప్రగతి న్యూస్ /నర్సంపేట మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ మరోసారి గెలిచి అధికారంలోకి రావడంతో నర్సంపేట వరంగల్...
