Breaking News

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి 

పేదల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వం లక్ష్యం  కార్యకర్తలు అందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటా  ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలి  తండా బాటకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి ...

విద్యార్థులు శాస్త్రీయ అవగాహనను కలిగి ఉండాలిఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఓరుగంటి రమేష్

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: విద్యార్థులు శాస్త్రయ భావనలను అవగాహన చేసుకుని నిజజీవితంలో ఆచరించడం వల్ల శాస్త్రీయ దృక్పథం పెరిగి, సమాజం అభివృద్ధి చెందుతుందని పాలకుర్తి ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఓరుగంటి రమేష్ అన్నారు....

డిఏవి ఉన్నత పాఠశాల లో ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిషన్

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న డి.ఏ.వి ఉన్నత పాఠశాల, పైలాన్ కాలనీ నందు ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా తెలంగాణ జెన్కో యస్ఈ...

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్/ వేములపల్లి దామచర్ల మండలానికి చెందిన బుల్లికుంట తండా నివాసి లావూరి శివ తండ్రి భాష వయసు 24 సంవత్సరాలు కులం లంబాడ కుటుంబ విషయంలో మనస్థాపం చెంది వేములపల్లిలోని ఎన్ఎస్పి...

MPO తీరును నిరసిస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా ఎంపీ ఓ తీరును నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. దళిత ప్రజా సంఘాల నాయకులు బోట్ల నరేష్, బట్టు...

సినీ నటుడు మోహన్ బాబు పై కేసు నమోదు చేయాలి

మన ప్రగతి న్యూస్ / ఎల్కతుర్తి మండల కేంద్రంలోని. సూరారం గ్రామశాఖ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు భాష బోయిన రమా సూరారం గ్రామ శాఖ సిపిఐ కార్యదర్శి మర్రిపల్లి తిరుమల మాట్లాడుతూ సినీ నటుడు...

మండల పిహెచ్ సి కేంద్రంలో ఆంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి

మన ప్రగతి న్యూస్/ లింగాల గణపురం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పిహెచ్ సి కేంద్రంలో నూతనంగా మంజూరైన అంబులెన్స్ ను ప్రారంభించిన మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి. మాట్లాడుతూ...

అమరజీవి కామ్రేడ్ సోమ రాజన్న త్యాగ స్పూర్తి తో ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం

సోమ రాజన్న 10 వ వర్ధంతి సభ లో యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మన ప్రగతి న్యూస్/ నర్సంపేట యంసిపిఐ (యు) వ్యవస్థాపక నేతల్లో ఒకరైన కామ్రేడ్ సోమ రాజన్న...

దత్తాచల క్షేత్రంలో ఘనంగా చండీ హోమం

మన ప్రగతి న్యూస్/హత్నూర: దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని మధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్రంలో గురువారం క్షేత్రాధిపతి సభాపతి శర్మ, ఆధ్వర్యంలో పుణ్య దంపతులచే చండి...

కురుమ ఆత్మగౌర సభను విజయవంతం చేయండి

మన ప్రగతి న్యూస్/హత్నూర: కురుమ ఆత్మగౌర సభను విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ లో సన్నాహాక కార్యక్రమాలు నిర్వహించారుఈ సందర్భంగా కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు గారి...