Breaking News

మానసిక ఆరోగ్యానికి అరటిపండు ఎలాంటి మేలు చేస్తుంది..?

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట అరటిపండు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే పండు. ఇది ఏడాది పొడవునా మార్కెట్లో లభిస్తుంది. అరటిపండు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్,...

కుషాయిగూడ పోలీస్ ఆధ్వర్యంలో వెహికిల్ చెకింగ్

మన ప్రగతి న్యూస్ / కాప్రా ప్రతినిధి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా సర్కిల్లో ఏసిపి మహేష్ ఆధ్వర్యంలో కుషాయిగూడ సిఐ భాస్కర్...

యదాద్రి నరసింహునికి స్వరానగిరీశుని బహుమానం

మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి:-ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన స్వర్ణగిరి శ్రీ...

శివుడి సేవలో శివాజీ సేన

మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో శివరాత్రి పర్వదినాన జరిగిన వేలాల శ్రీ గట్టుమల్లన్న స్వామి జాతరలో జైపూర్ మండల ఛత్రపతి శివాజీ సేన కమిటీ సభ్యులు...

ఐదు నెలలుగా జీతాలు లేక అవస్థ పడుతున్న ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ ఈ పంచాయితీ కంప్యూటర్ ఆపేటర్ల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుర్రం చెన్నారావు మాట్లాడుతూప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని కోరుతున్న ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు ఐదు...

హరిత హారం మొక్కలు అగ్ని ఆహుతి

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ములకలపల్లి మండలంలోని రింగిరెడ్డిపల్లి గ్రామాలోని స్మశాన వాటికకి దగ్గరలో రోడ్డుకి ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలు నాటినప్పటికీ కొందరు...

అంధత్వ నివారణ సంస్థ జంపన్న చారి టబుల్ ట్రస్ట్ ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

ఉచిత మెగా కంటి వైద్యశిబిరం మన ప్రగతి న్యూస్ /కొత్తగూడ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నీ యు పి ఎస్ పాఠశాలలో జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స...

కార్యకర్తల సమావేశనికి హాజరై నా ఆర్. పి. ఐ. పార్టీ జాతీయ అధ్యక్షులు రాందాస్ అటువాలే.

మనప్రగతి న్యూస్ /తలమడుగు. అర్. పి ఐ. (రేపబ్లిక్ పార్టీ అఫ్ ఇండియా )పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వర్యులు కార్యకర్తల సమావేశనికి ముఖ్య అతిధులుగా హాజరైయ్యారు. ముందుగా...

మెప్మా ఆర్పిల కనీస వేతనం 18,000 అందజేయాలి

నందికొండ రిసోర్స్ పర్సన్స్ మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో శుక్రవారం నాడు పేదరిక నిర్మూలన సంస్థ రిసోర్స్ పర్సన్ ముందస్తుగా అరెస్టు చేసిన నాగార్జునసాగర్ పోలీసులు. శుక్రవారం నాడు...

మద్యానికి బానిసై ఉరివేసుకొని వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్/కేసముద్రం : మద్యానికి బానిసై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం కేసముద్రం మండలంలో చోటుచేసుకుంది.. కేసముద్రం స్టేషన్ ఎస్ఐ మురళీధర్ రాజ్ వివరాలు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.....