Breaking News

శివుడి సేవలో శివాజీ సేన

మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో శివరాత్రి పర్వదినాన జరిగిన వేలాల శ్రీ గట్టుమల్లన్న స్వామి జాతరలో జైపూర్ మండల ఛత్రపతి శివాజీ సేన కమిటీ సభ్యులు...

ఐదు నెలలుగా జీతాలు లేక అవస్థ పడుతున్న ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ ఈ పంచాయితీ కంప్యూటర్ ఆపేటర్ల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుర్రం చెన్నారావు మాట్లాడుతూప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని కోరుతున్న ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు ఐదు...

హరిత హారం మొక్కలు అగ్ని ఆహుతి

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ములకలపల్లి మండలంలోని రింగిరెడ్డిపల్లి గ్రామాలోని స్మశాన వాటికకి దగ్గరలో రోడ్డుకి ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలు నాటినప్పటికీ కొందరు...

అంధత్వ నివారణ సంస్థ జంపన్న చారి టబుల్ ట్రస్ట్ ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

ఉచిత మెగా కంటి వైద్యశిబిరం మన ప్రగతి న్యూస్ /కొత్తగూడ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నీ యు పి ఎస్ పాఠశాలలో జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స...

కార్యకర్తల సమావేశనికి హాజరై నా ఆర్. పి. ఐ. పార్టీ జాతీయ అధ్యక్షులు రాందాస్ అటువాలే.

మనప్రగతి న్యూస్ /తలమడుగు. అర్. పి ఐ. (రేపబ్లిక్ పార్టీ అఫ్ ఇండియా )పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వర్యులు కార్యకర్తల సమావేశనికి ముఖ్య అతిధులుగా హాజరైయ్యారు. ముందుగా...

మెప్మా ఆర్పిల కనీస వేతనం 18,000 అందజేయాలి

నందికొండ రిసోర్స్ పర్సన్స్ మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో శుక్రవారం నాడు పేదరిక నిర్మూలన సంస్థ రిసోర్స్ పర్సన్ ముందస్తుగా అరెస్టు చేసిన నాగార్జునసాగర్ పోలీసులు. శుక్రవారం నాడు...

మద్యానికి బానిసై ఉరివేసుకొని వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్/కేసముద్రం : మద్యానికి బానిసై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం కేసముద్రం మండలంలో చోటుచేసుకుంది.. కేసముద్రం స్టేషన్ ఎస్ఐ మురళీధర్ రాజ్ వివరాలు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.....

ప్రభుత్వ భూమిని కాపాడాలి.సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ….

మన ప్రగతి న్యూస్/జయశంకర్ జిల్లా, భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆర్డీవో ను మంగళవారం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు కాపాడాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ...

18 వ సారి మాల ధరించిన గురుస్వామి లక్కం శ్రీనివాస్ ని సన్మానించిన అయ్యప్పలు

మన ప్రగతి న్యూస్/ హుజూర్ నగర్ హుజూర్నగర్ పట్టణానికి చెందిన గురుస్వామి లక్కం శ్రీనివాస్ 18 వ పడి సందర్భంగా మనం పీఠం వద్ద స్వాములకు మరియు కుటుంబ సభ్యులకు బూరుగడ్డ ఆదివారహ లక్ష్మీనరసింహస్వామి...

కొండపోచమ్మ ను దర్శించుకున్న ఎమ్మెల్సీ యాదవ రెడ్డి.

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని తిగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయం లో 23 వ వార్షికోత్సవం లో భాగంగా చివరి...