వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన రైతు దంపతులు
మన ప్రగతి న్యూస్/ నల్గొండ/వేములపల్లి తన భూమిని అక్రమంగఆక్రమించుకుని తమను ఇబ్బందులకు గురించేస్తున్న వ్యక్తులకు ఎస్సై వత్తాసు పలుకుతున్నారని నల్గొండ జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది.వరాల్లోకి వెళితే వేములపల్లి...
