Breaking News

నెల్లుట్ల ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం యువకుడు మృతి.

మన ప్రగతి న్యూస్/లింగాల గణపురం. లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బైకు లారీ ప్రమాదంలో...

రక్తదానంలో పాల్గొన్న బీసీ నాయకులు

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని పోలీసు వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు...

రక్తదానం చేయండి.ప్రాణాదాతలు కాండి.

28 వ సారి రక్తదానంచేసిన రాజశేఖర్ అభినందించిన డి.సి.పిఅంకిత్ కుమార్ ఎ.సి.పి రవీందర్ రెడ్డి మన ప్రగతి న్యూస్/ నర్సంపేట పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లోభాగంగా సోమవారంనర్సంపేట డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలోనర్సంపేట పట్టణ...

మెగా రక్తదాన శిబిరం

సీఐ ఆర్ సంతోష్ మన ప్రగతి న్యూస్/ఆత్మకూరు: పోలీసుల అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం మెగా రక్తదాన శిబిరాన్ని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని సిఐ ఆర్...

పోలీస్ అమరవీరుల స్మారక ఉత్సవాల సందర్బంగా పోలీసుల సైకిల్ ర్యాలీ

మన ప్రగతి న్యూస్/రామన్నపేట: పోలీసు అమరవీరుల స్మారక ఉత్సవాల సందర్బంగా రామన్నపేట మండలంలో సైకిల్ ర్యాలీను పోలీసు స్టేషన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించి ప్రజలకు అమరవీరుల సేవల గురించి, వారు చేసిన...

విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి

మన ప్రగతి న్యూస్/రామన్నపేట: రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామానికి చెందిన కన్నేబోయిన నరసింహ, తండ్రి శంకరయ్య మధ్యాహ్నం పశువులను మెపుతున్న సమయంలో తెగిపడిన తీగలకు రెండు గేదెలు తాకడంతో అక్కడికక్కడే రెండు మృతి చెందాయి.రెండు...

టిఆర్‌ఆర్‌ఎస్‌ గర్ల్స్ జూనియర్ కళాశాలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ కార్యక్రమం

ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కళాశాల (గర్ల్స్)లో ఇన్స్పైర్ & ఇగ్నైట్ యూత్ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్ ఆధ్వర్యంలో...

ఏన్కూర్ కి నూతన ఎం.పి.డి.ఓగా పల్లి భాగ్యశ్రీ బాధ్యతలు స్వీకరణ

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్: ఏన్కూర్ మండలానికి నూతన మండల అభివృద్ధి అధికారి (ఎం.పి.డి.ఓ)గా గ్రూప్–1 అధికారి పల్లి భాగ్యశ్రీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో వరంగల్ కమిషనరేట్‌లో ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన ఆమె, ప్రభుత్వ...

రక్తదానం మరొకరికి ప్రాణదానం

డిసిపి అంకిత్ కుమార్ యువత విరివిగా రక్తదానం చేయాలి ఏసిపి రవీందర్ ఈనెల 30న వాక్ రన్ యువత అధిక సంఖ్యలో పాల్గొనాలి సిఐ రఘుపతి రెడ్డి మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట...

తుఫాన్ వార్తలపై సోషల్ మీడియా, డిజిటల్ మీడియా సంయమనం పాటించాలి

థంబ్ నెయిళ్లతో ప్రజలను తప్పుదారి పట్టించొద్దు సంచలన హెడ్డింగ్‌లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దు తుఫాన్ సహాయక చర్యలకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సన్నద్దంగా ఉంది విపత్కర సమయంలో తప్పుడు ప్రచారాలకు, గందరగోళానికి ఆస్కారం ఇవ్వొద్దు...