Breaking News

వారాంతపు సంతను ప్రారంభించిన గ్రామ సర్పంచ్

మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండలం లోని చీకోడు గ్రామంలో ప్రతి గురువారం వారాంతపు సంత మరియు మేకల సంతను ప్రారంభించినట్లు సర్పంచ్ బొమ్మన ఆంజనేయులు...

కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

-మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి.-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్:   కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు.గురువారం చొప్పదండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు...

అక్రమ నగదు,మద్యం రవాణాను సమర్థవంతంగా అరికట్టాలి..

_ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్: చెక్ పోస్ట్ ల వద్ద విధులలో ఉన్న అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.మున్సిపల్...

ఖాళీ మాటల కాలం ముగిసింది బి ఆర్ ఎస్ కాలం మొదలైంది

తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మన ప్రగతి న్యూస్ / కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 2,3వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సువర్ణ...

ఎస్ఐ సంధ్య ఆధ్వర్యంలో జన్నారం క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ ఏన్కూర్ మండల కేంద్రంలోని జన్నారం క్రాస్ రోడ్ వద్ద గురువారం ఎస్ఐ సంధ్య ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల...

పెన్షన్ కోసం వృద్దుల ఎదురు చూపు.. https://manapragathi.com/?p=7686

మన ప్రగతి కథనానికి స్పందన మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి పెన్షన్ కోసం వృద్ధులు ఎదురు చూపులు అనే కథనానికి పోస్ట్ ఆఫీస్ అధికారులు స్పందించారు. విధిగా పెంచిన అందించారు. కథనాన్ని ప్రచురించిన మన ప్రగతి...

హుజూర్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు కౌన్సిలర్ ఏకీగ్రీవంగా ఎన్నిక

మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట/హుజూర్నగర్ మేదరి బంధువులకుతెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన మేదరి జాతి యువ కిశోరాలు అయిన ఎన్నికైన సులువ నాగలక్ష్మి చంద్రశేఖర్ నిశాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా...

మున్సిపల్ ఎన్నికల పోటీల్లో ఉన్న అభ్యర్థులకు అవగాహన సదస్సు

మన ప్రగతి న్యూస్ / వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై మున్సిపల్ కమిషనర్ సుధీర్ బాబు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల కమిషన్...

బస్టాండ్ రూపురేకలు మార్చింది బిఆరెస్

అండర్ డ్రైనేజి నిర్మించింది మనమే అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ కెసిఆర్ ఉన్నప్పుడు రాష్టం పచ్చబడింది కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది ఒక్కొక్కరికి 60 వేలు బాకీ పడ్డ...

ఓటాయి లో మేడారం తిరుగు వారం జాతర ప్రారంభం

మనప్రగతి న్యూస్ /కొత్తగూడప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర ముగిసిన అనంతరం కొత్తగూడ మండలం ఓటాయిలో గంటరెండు దశబ్దాలుగా పుట్టల మేడారం పేరిట తిరుగువారం జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు, ఈ క్రమం లోనే ఓటాయి...