విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.మంత్రి కొండ సురేఖ.
మన ప్రగతి న్యూస్/హత్నూర: ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవదాయ అడవి శాఖామంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. మండల కేంద్రమైన డాక్టర్ బి.ఆర్...
