మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన కలువ మల్లారెడ్డి బావిలో పడి మరణించాడు. అతని వయస్సు 80 సంవత్సరాలు. అతను మతిస్థిమితం కోల్పోయి ఊర్లో తిరుగుతూ ఉండేవాడు. ఇదే క్రమంలో...
ప్రజా పాలన నిరంతర ప్రక్రియ ఏపీ గ్రామ సభల్లో ఆందోళనకు దిగిన బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని తహసిల్దార్ పి. శ్రీనివాస్ అన్నారు. గురువారం...
మన ప్రగతి న్యూస్రాజన్న సిరిసిల్ల, మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన...
ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ఎవరు ఎన్ని వేషాలు వేసిన ప్రతి పేదవాడికి న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
మన ప్రగతి న్యూస్ /ఏటూరునాగారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో మూడవ రోజు ప్రారంభించిన ప్రజాపాలన గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ళ అర్హుల లీస్టును వెల్లడించిన అధికారులు.కొత్తూరుకు చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే...
మన ప్రగతి న్యూస్ / వీణవంక వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలో దాదాపు 100 మంది పోలీసులు మోహరించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి...
మన ప్రగతి న్యూస్/ వీణవంక హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరు కావడంతోనే హై అలర్ట్ అయినా పోలీసులు .వీణవంక మండలం చల్లూర్ గ్రామంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే ఆందోళనలో గ్రామసభ...
అయోమయంలో అర్హులు. వాగ్వాదానికి దిగిన గ్రామస్తులు. మన ప్రగతి న్యూస్/ నడికూడ: అర్హులకు కాకుండా.. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం తో గ్రామసభలో వాగ్వాదం చోటు చేసుకుంది. గురువారం నడికూడ మండల కేంద్రంలో ఇంచార్జ్...
అయోమయంలో అర్హులు. వాగ్వాదానికి దిగిన గ్రామస్తులు. మన ప్రగతి న్యూస్/ నడికూడ: అర్హులకు కాకుండా.. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం తో గ్రామసభలో వాగ్వాదం చోటు చేసుకుంది. గురువారం నడికూడ మండల కేంద్రంలో ఇంచార్జ్...
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: 11వ కార్మెల్ ఛాంపియన్ ట్రోపి ఇంటర్ స్కూల్ క్రీడల్లో కార్మెల్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు ప్రతిభను కనపరిచారని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ లిజ్ డెత్ తెలిపారు....