Breaking News

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్మన ప్రగతి న్యూస్ / వర్ధన్నపేట : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట ఏసిపి అంబటి నరసయ్య ఆధ్వర్యంలో శనివారం రోజున వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో పోలీసులు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఉమ్మడి నరసయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. పట్టణ ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలుగ చెయ్యకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించే లాగా సహకరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎస్ఐలు సాయిబాబా, రాజు, జఫర్గడ్ ఎస్సై రామారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కమలాపురం క్రాస్ రోడ్ వద్ద రిక్వెస్ట్ బస్సు స్టాప్ ఏర్పాటు చేయండి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట : నర్సంపేట మున్సిపాలిటీ రెండో వార్డు కమలాపురం. గ్రామం క్రాస్ రోడ్ వద్ద నర్సంపేట నుండి మల్లంపల్లి మీదుగా ములుగు వెళ్లే బస్సులు, కమలాపురం మహిళలు ప్రజలు బస్సు...

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారికే కేటాయించాలి

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో ఎస్సీ,ఎస్టీ కేసుల పరిష్కారంలో అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, 15 రోజుల్లో పరిష్కరించి వాటి నివేదిక అందజేయాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్...

సూర్యాపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేకపూజలు

మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట సూర్యాపేట అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడి మహోత్సవం, స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది, స్వామివారికి అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమాలు పూజారి రెంటాల సతీష్ కుమార్...

సూర్యాపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట సూర్యాపేట అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడి మహోత్సవం, స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది, స్వామివారికి అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమాలు పూజారి రెంటాల సతీష్ కుమార్...

అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక లోని వీరాంజనేయ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వచేసిన 300 క్వింటాలకు పైగా పిడిఎఫ్ బియ్యాన్ని మంగళవారం...

ఘనంగా శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి వారి కళ్యాణం

శ్రీ రామాచార్య భక్తులనుద్దెశించి దైవ పూజలతో ఇంటిల్లిపాది శుభం జరుగుతుంది.. మన ప్రగతి న్యూస్/ నర్సంపేట పట్టణంలోని డఫోడిల్స్ పాఠశాల ఆవరణలో శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణం ఘనంగా జరిగింది. కార్తీక మాసం దైవ...

కుల గణనకు సహకరించండి

బీసీ సమాజ్ నిర్వహించిన బీసీ సదస్సులో ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ టి.చిరంజీవులు… ఉమ్మడి మహబూబ్ నగర్ :రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణకు ప్రతి ఒక్కరు సహకరించాలని, అప్పుడే బీసీల లెక్కలు తెలుతాయని, అప్పుడే మనం...

టీమ్‌ ఇండియా అభిమానులకు శుభవార్త: మహమ్మద్‌ షమీ రీఎంట్రీకు సిద్ధం!

భారత క్రికెట్ అభిమానులకు ఆసక్తికరమైన వార్త – స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మళ్లీ జట్టులోకి రాబోతున్నాడు! దాదాపు ఏడాది పాటు గాయం కారణంగా ఆటకు దూరమైన షమీ, ఇప్పుడు రంజీ ట్రోఫీలో బంగాల్...

‘అమృత్ పథకం’ టెండర్లలో అక్రమాలు జరిగాయి: కేంద్రానికి ఫిర్యాదు చేసిన కేటీఆర్

తెలంగాణ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, అమృత్ 2.0 పథకం కింద టెండర్లలో జరిగిన అవకతవకలపై ఢిల్లీలో కేంద్రం ముందు కీలక ఆరోపణలు చేశారు. "ఫిబ్రవరిలో రాష్ట్రంలో 8 ప్యాకేజీల కింద రూ....

భారత్‌లో 10కి చేరనున్న ‘ట్రంప్’ టవర్స్ – హైదరాబాద్‌లో కూడా ట్రంప్ స్కై స్క్రేపర్స్

హైదరాబాద్, నోయిడా, బెంగళూరు సహా ఆరు నగరాల్లో లగ్జరీ ప్రాజెక్టులు ప్రారంభం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ట్రంప్ ఆర్గనైజేషన్, భారత్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో...