Breaking News

మహిళలు ఆర్థికంగా ఎదగాలి..

ఎమ్మెల్యే రేవూరి.. మన ప్రగతి న్యూస్/నడికూడ: మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల శాసన సభ్యు లు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమ వారం నడికూడ మండల కేంద్రంలో నిర్మి...

భార్యపై అనుమానంతో గొంతు కోసి చంపిన కసాయి భర్త..

మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా స్టాపర్ : సిద్దిపేట మండలం దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన శివరాత్రి కనక పోచయ్య కూతురు దున్నపోతుల శ్రీలత భర్త ఎల్లయ్య కు 18 సంవత్సరాల...

ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికలకు బ్రేక్

మన ప్రగతి న్యూస్/ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందంటూ ఆమనగల్లు పట్టణానికి చెందిన అడ్వకేట్ వస్పుల మల్లేష్ హైకోర్టు ను ఆశ్రయించారు.మున్సిపాలిటీ లో ఉన్న 15 వార్డుల్లో మరణించిన...

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

-హుజురాబాద్ ఏసిపి మాధవి. మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: ప్రజల భద్రత,నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడానికి సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని హుజురాబాద్ ఏసిపి మాధవి అన్నారు. శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో సోమవారం...

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మన ప్రగతి న్యూస్/ఆమనగల్లు: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.ఆమనగల్లు పట్టణంలోని శ్రీలక్ష్మి గార్డెన్...

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు తప్పవు

-సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి. మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి...

బైక్ ఢీ కొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మూల దశరథం మదాసు జగన్ ద్విచక్ర వాహనంపై ట్రాక్టర్ పరికరాల కొరకై కేశవపట్నం వెళ్లారు.తిరుగు ప్రయాణంలో తాడికల్ గ్రామ శివారులో నాగార్జునసాగర్ మండలం...

ఎక్సైజ్ అధికారులు 600 కేజీలు నల్ల బెల్లం ఆటో స్వాధీనం

మన ప్రగతి న్యూస్ / వెల్దండ: కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమంగా నాటుసారల తయారీదారులకు నల్ల బెల్లం పట్టిక రవాణా చేస్తున్న వెల్దండ మండలం రాచూరు తండాకు చెందిన నవ్యవత్ శంకర్, సాయి...

ఎక్సైజ్ అధికారులు 600 కేజీలు నల్ల బెల్లం ఆటో స్వాధీనం… మన ప్రగతి న్యూస్ / వెల్దండ: కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమంగా నాటుసారల తయారీదారులకు నల్ల బెల్లం పట్టిక రవాణా చేస్తున్న వెల్దండ మండలం రాచూరు తండాకు చెందిన నవ్యవత్ శంకర్, సాయి % బిచ్చ హైదరాబాదుకు చెందిన ఆటో డ్రైవర్ రజియోద్దీన్, ట్రాలీ ఆటోల రవాణా చేస్తున్న 20 బస్తాల నల్ల బెల్లం ఆరు వందల కిలోలు 50 కేజీల పట్టిక స్వాధీనం చేసుకోనైనది. బెల్లం పట్టిక ఆటోలను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తు పై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి సిబ్బంది మహేష్ బిక్షపతి నార్య పాల్గొన్నారు.

ప్రత్యేక అధికారులు ప్రతి పాఠశాలను సందర్శించాలి

-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మన ప్రగతి న్యూస్ /కరీంనగర్ జిల్లా ప్రతినిధి: ప్రత్యేక అధికారులు జిల్లాలోని ప్రతి పాఠశాలను సందర్శించి అక్కడి మౌలిక వసతులు సహా పలు అంశాలపై నివేదిక సమర్పించాలని జిల్లా...