Breaking News

ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి

-ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించటమే లక్ష్యం.-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి (మన ప్రగతి న్యూస్ కరీంనగర్ జిల్లా ప్రతినిధి) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలను...

విద్యార్థులకు ఉపాధ్యాయులే మార్గదర్శకులు.

ఎస్సై గోవర్ధన్ మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి పి ఆర్ టి యు నల్లబెల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో నల్లబెల్లి సబ్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ…. పాఠశాలలో...

బాగున్నరా అమ్మ!

_రాష్ట్ర మహిళా మంత్రులకుబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు మన ప్రగతి న్యూస్/గజ్వెల్ డివిజన్ ప్రతినిధి: ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో,...

ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు

మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లా ఉద్యానశాఖ, తెలంగాణ ఆయిల్ ఫెడ్, మరియు సహకార శాఖల ఆధ్వర్యంలో గురువారం గొర్లఖాన్ దొడ్డి రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన...

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు..

_ జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.. _ రోడ్డు ప్రమాదాల నివారణకే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. _ మద్యం సేవించి వాహనాలు నడుపుతే జరిమానాలు, జైలు శిక్షలు తప్పవు… మన ప్రగతి...

వన్యప్రాణి వేటగాళ్లు అరెస్ట్

అటవీ జంతువులను వేటాడి, వాటి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి: అటవీ జంతువులను వేటాడి, వాటి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న...

ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం..

మంటలను అదుపు చేసిన పోలీస్ ఫైర్ సిబ్బంది.. మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి: మండలంలోని రంగాపురం గ్రామం లో ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధ మైన సంఘటన చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే...

రెడ్ క్రాస్ జిల్లా కమిటీ వారిచే సిపిఆర్ గురించి అవగాహన

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: బీబీనగర్ మండలంలో పరిధిలోని కొండమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెడ్ క్రాస్ జిల్లా కమిటీ వారిచే విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సిపిఆర్ గురించి...

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు

(మన ప్రగతి న్యూస్ కరీంనగర్ జిల్లా స్టాఫర్) జనవరి-7 కరీంనగర్ జిల్లా రవాణాశాఖ మరియు ట్రాఫిక్ పోలీసుల ఉమ్మడి నిర్వహణలోరహదారులపై మితిమీరిన వేగంతో నడుస్తున్న వాహనాల తో పెద్ద మొత్తంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న...

నూతన సర్పంచుల శిక్షణకు సర్కార్ రంగం సిద్ధం!

మన ప్రగతి న్యూస్/మానకొండూరు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1222 మంది నూతన సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఈ నెల 19 నుండి ఫిబ్రవరి 6 వరకు...