Breaking News

గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఘర్షణ.. కాంగ్రెస్ కార్యకర్త మృతి..

బ్యానర్లు కట్టే విషయంలో ఎమ్మెల్యేలు భరత్ రెడ్డి, జనార్దన్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ.. ఇరు వర్గాల గొడవలో రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త మృతి.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసుల లాఠీఛార్జి.. గాల్లోకి...

గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఘర్షణ.. కాంగ్రెస్ కార్యకర్త మృతి..

బ్యానర్లు కట్టే విషయంలో ఎమ్మెల్యేలు భరత్ రెడ్డి, జనార్దన్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ.. ఇరు వర్గాల గొడవలో రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త మృతి.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసుల లాఠీఛార్జి.. గాల్లోకి...

అమ్మవారికి తప్పని తిప్పలు..

కనీస నీడకు దూరమైన మారమ్మ తల్లి.. మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తుల వేడుకోలు.. మన ప్రగతి న్యూస్/నడికూడ: అమ్మవారికి తిప్పలు తప్పలేదు. నడికూ డ మండల కేంద్రంలోని గ్రామ దేవత శ్రీ మారమ్మ తల్లి గుడిలో...

తెలంగాణలో రికార్డ్ స్థాయిలో మద్యం విక్రయాలు..

డిసెంబర్ చివరి మూడు రోజుల్లో రూ.1000 కోట్ల మద్యం విక్రయాలు.. డిసెంబర్ 30 న రూ.520 కోట్ల అమ్మకాలు.. మన ప్రగతి న్యూస్/ప్రధాన ప్రతినిధి: నూతన సంవత్సరం సందర్భంగా తెలం గాణ రాష్ట్రంలో మద్యం...

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో రాజీనామా

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా.వెంకట్రావు రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.వ్యక్తిగత కారణాలు,ఆరోగ్య సమస్యల కారణంతో...

సాయి గణేష్ షాపింగ్ మాల్ లొ లక్కీ డ్రా

-లక్కీ డ్రా లొ కార్ గెలుపొంద్దిన ఆరుర్ గ్రామ వాసి మన్నే రామకృష్ణ మన ప్రగతి న్యూస్ /సదాశివపేట : స్థానిక పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాయి గణేష్ షాపింగ్ మాల్ లో...

నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా వర్క్ షాప్ నందు నూతన సంవత్సర సందర్భంగాఐఎన్టియుసికొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్...

పెన్షన్ కోసం పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న వృద్ధులు..

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి: నల్లబెల్లి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులు, వికలాంగు లు ఆసరా పెన్షన్ కోసం పోస్ట్ కార్యాల యం చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన చెందుతున్నారు. నెల రోజులు గడిచినా...

రోడ్డు ప్రమాదము లో ఒకరు మృతి. మరొకరికి తీవ్ర గాయాలు.

మన ప్రగతి న్యూస్/లింగాల గణపురం. లింగాల గణపురం మండలంలోని వడిచర్ల గ్రామం వద్ద ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన బబ్లు వయస్సు 32 అనే వ్యక్తి అక్కడికక్కడే...

సంతోషాల నడుమ నూతన సంవ త్సర వేడుకలు జరుపుకోవాలి..

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.. మన ప్రగతి న్యూస్/ములకలపల్లి: నూతన సంవత్సర వేడుకలు సంతోషాల నడుమ జరుపుకోవా లని జిల్లా ఎస్పీ. రోహిత్ రాజు అన్నారు. ఈ సందర్భంగా డీజేలు, అధిక శబ్దం వచ్చే...