Breaking News

రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి

-హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్. మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగకుండా ఉంటే చర్యలు తప్పవని హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్ హెచ్చరించారు.రౌడీ షీటర్లకు కేశపట్నం పోలీస్ స్టేషన్...

భూదాన్ కూచిపూడి నృత్య బృందానికి భారత్ ఆర్ట్ అకాడమీచే సన్మానం

మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని భారత్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వ హించిన అన్నమయ్య నృత్యోత్సవాల(2025)లోయాదాద్రి భువనగిరి జిల్లా -భూ దాన్ పోచంపల్లి కి చెందిన కూచిపూడి నృత్య...

నూతన డిఎంహెచ్ఓను కలిసిన సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్

మనప్రగతిన్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబగద్వాల జిల్లా కేంద్రంలోని ఉన్న మండల ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నిరకాలరక్త పరీక్షలు నిర్వహించాలని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్...

శ్రీసోమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

-గర్భగుడి ఎదురుగా ఆకట్టుకున్న భక్తురాలి శివుడి రంగోలి చిత్రం -శ్రీసోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు.ఆలయంలో స్వామివారికి...

పేదల సొంతింటి కల సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైంది ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్/ పిట్లం: జుక్కల్ నియోజకవర్గం లోని నిరుపేదల సొంతింటి కల సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అన్నారు. ఆయన సోమవారం మద్నూర్ మండల కేంద్రంలోని...

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన 16 మందికి జరిమానా

ఇద్దరు వ్యక్తులకు మూడు రోజులు సాధారణ జైలు శిక్ష మన ప్రగతి న్యూస్/ దమ్మపేట: దమ్మపేట మండల కేంద్రంలో ఉన్న జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ భవాని కోర్టులో తీర్పునిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్...

ఏన్కూర్ ఎంపీడీవో మారినా… బోర్డుపై పేరు మాత్రం యథాతథం!

మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్: ఏన్కూర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో అధికారుల మార్పు జరిగినా, బోర్డుపై మాత్రం పాత ఎంపీడీవో రంజిత్‌కుమార్ పేరే కొనసాగుతోంది. అక్టోబర్ 27న నూతన ఎంపీడీవో పల్లి భాగ్యశ్రీ బాధ్యతలు...

పాడి బర్రెలు మృత్యువాత

_ జీవనోపాధి కోల్పోయా _ ప్రభుత్వ ఆదుకోవాలి పాడి రైతు మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్ సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామానికి చెందిన పాడి రైతు పెంట సత్తయ్యకు...

ప్రముఖ కవి అందెశ్రీ మృతి పట్ల మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం

మన ప్రగతి న్యూస్/ఖమ్మం: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణం ఎంతో బాధాకరమని బిఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.తెలంగాణ...

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి: ములకలపల్లి మండల పరిధిలోని పాత గంగారం గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సోమవారం తెల్లవారు జామున ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు గత కొంత కాలంగా...