Breaking News

అప్పుల బాధ తో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి

_ నిరుపేద కుటుంబం పోతుగల్ గ్రామవాసి _ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలి _ గ్రామ స్థానిక ప్రజాప్రతినిధులు మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి...

విగ్రహ ప్రతిష్టాపనకు పలు నాయకుల ఆహ్వానం.

మన ప్రగతి న్యూస్/వీణవంక వీణవంక మండలం లోని బేతిగల్ గ్రామం లో మర్చి 3నుంచి 6వరకు జరిగే భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మ విగ్రహా ప్రతిష్టాపనకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే పాడి...

విగ్రహ ప్రతిష్టాపనకు పలు నాయకుల ఆహ్వానం.మన ప్రగతి న్యూస్/వీణవంకవీణవంక మండలం లోని బేతిగల్ గ్రామం లో మర్చి 3నుంచి 6వరకు జరిగే భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మ విగ్రహా ప్రతిష్టాపనకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి వెలిశాల రాజేందర్ రావు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు ను గ్రామస్తులు ఆహ్వాణించారు. ప్రతిష్టాపనకు తప్పనిసరిగా వస్తామని వారు హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. 70ఏళ్ల తరువాత భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి ప్రతిష్టాపన జరుగుతుందని, గ్రామస్తుల సహకారం తో విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. అంగరంగా వైభవంగా పండుగ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.ఇటీవల పోచమ్మ గుడి ని వెలమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

కాప్రా సర్కిల్ లో మధురానగర్ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలు.

మన ప్రగతి న్యూస్, కాప్రా , ఫిబ్రవరి 23, కాలనీ రోడ్లపై చెత్త వేయరాదంటూ మధురానగర్ లో ఆదివారం పారిశుధ్య సిబ్బందితో కలిసి కాలనీ కుటుంబాలు స్వచ్ఛ కార్యక్రమం చేపట్టారు. కాలనీ సంక్షేమ సంఘం...

నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు.

_ ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. _ మహా శివరాత్రి జాతర _ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ...

నేడు కేసముద్రంలో కల్వకుంట్ల కవిత పర్యటన

మన ప్రగతి న్యూస్/కేసముద్రం : కేసముద్రం స్టేషన్లో లాల్ బహదూర్ జాతీయ వ్యవసాయ మార్కెట్ ను సోమవారం నాడు మాజీ బిఆర్ఎస్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత సందర్శించనున్నారు..వీరి వెంట మహబూబాబాద్ మాజీ...

ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో విజయంమన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ కు పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో 6...

గురుకుల పాఠశాల లో ఐదవ తరగతి ప్రవేశానికి ఎంట్రెన్స్ పరీక్ష

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న గురుకుల పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం ఐదవ తరగతిలో ప్రవేశానికి గురుకుల ఎంట్రెన్స్ పరీక్షను ఆదివారం ఉదయం...

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

– వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయి అందుకున్న కోహ్లీ – వేగంగా 14 వేల పరుగులు సాధించిన బ్యాటర్ సచిన్ ను వెనక్కినెట్టిన కోహ్లీ – 350 ఇన్నింగ్స్ ల్లో 14 వేల...

బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ కు ఘన సన్మానం

మనప్రగతి న్యూస్// జగదేవపూర్ ప్రతినిధి భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షులు గా ఇటీవల ఎన్నికైన బైరి శంకర్ ముదిరాజ్ ను మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో జగదేవపూర్ మండల బిజెపి...