Breaking News

అడవిలో మంటలు

-పట్టించుకోని అటవీశాఖ-వన్యప్రాణులకు పొంచివున్న ముప్పుమనప్రగతి న్యూస్/బయ్యారం అడవి తల్లి కడుపులో అగ్గి రాజుకుంటోంది. అడవి చల్లగా ఉంటే ఊళ్లు పచ్చగా ఉంటాయి.వానలు కురుస్తాయి. ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. కానీ ఏదో ఒక కారణంతో వేసవి...

ఉరి వేసుకుని మహిళ మృతి

మనప్రగతిన్యూస్ /చిట్యాల చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన ఎర్రబెల్లి పల్లవి(19) గురువారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడిందని తన భార్య విజయ మరియు తన కూతురు పల్లవి అనారోగ్యంతో బాధపడేవారని వైద్యానికి లక్షల్లో ఖర్చు...

రెడీమేడ్ రోడ్లు-కనీస ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లు…మట్టిపాలౌతున్న రహదార్లు-కాసులకోసం కక్కుర్తి..! నాణ్యతా ప్రమాణాలకు స్వస్తి..!!

మనప్రగతి న్యూస్ /బయ్యారం బయ్యారం మండలం లోని దామర చెరువు నుండి కోటగడ్డ వరకు ఇటీవల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన తారు రోడ్డు వారం తిరగక ముందే పెచ్చులు గా ఊడిపోవటాన్ని చూసి...

70 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ చౌటుప్పల్ విద్యుత్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడిఈ)-శ్యాంప్రసాద్

మన ప్రగతి న్యూస్ /చౌటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం విద్యుత్ విద్యుత్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల రైడ్… మల్కాపూర్ లోని ఓ కంపెనీ యాజమాన్యం నుండి...

జర్నలిస్టులకు ప్రమాద బీమా అందించడం అభినందనీయం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

జర్నలిస్టుల అటాక్స్ కమిటీ పునరుద్ధరించాలని కోరుతూ వినతిపత్రం అందజేసిన టీ.ఎస్.జె యు నేతలు మన ప్రగతి న్యూస్/ జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా అవసరం అని, టీ.ఎస్.జె.యూ జర్నలిస్టులకు ప్రమాద...

ప్రమాదవశాత్తు కాలిపోతున్న టాటా ఏసీ వాహనం

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూరు మండలం లోని ఏన్కూర్ నుంచి జన్నారం గ్రామం మధ్య సమీపంలో మంగళవారం సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో ap 16 ts 0741 నెంబర్ గల...

శ్రీ చైతన్య కార్ఖానా స్కూల్‌లో సైన్స్ ఫెయిర్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహణ

మన ప్రగతి న్యూస్ /మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి శ్రీ చైతన్య కార్ఖానా స్కూల్‌లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో "సైన్స్ ఫెయిర్" కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ డాక్టర్ భానుప్రియ సైకాలజిస్ట్ ముఖ్య...

ఘనంగా పిజేపిఎస్ 8 వ వార్షికోత్సవం.

ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక.. మన ప్రగతి న్యూస్ /నర్సంపేట పాకాల పత్రిక విలేకరుల పరస్పర సహకార సంఘం 8 వ వార్షికోత్సవం నర్సంపేట పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో సంఘం అధ్యక్షుడు...

కారు లారీ ఢీకొని ఒకరు మృతి పలువురు పరిస్థితి విషమం  

మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి మండల పరిధిలోని  మాచాపూర్ గ్రామ పరిధిలో శనివారం రాత్రి లారీ కారు ఢీకొని ఒకరు మృతి చెందారని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న మిగతా ఏడుగురుని ఎల్లారెడ్డి...

ఉత్తరాఖండ్ ఛమోలీ జిల్లాలో మంచు కొండలు విరిగిపడిన ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు

మన ప్రగతి న్యూస్ /న్యూఢిల్లీ ఛమోలీ - బద్రీనాథ్ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న కార్మికులపై ఒక్కసారిగా విరిగిపడిన మంచు కొండ చర్యలు గల్లంతైన 57 మందిలో 49 మందిని సురక్షితంగా...