Breaking News

ఈవీఎం గోదాoను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

-ఈవిఎంల రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు, సీసీ ఫుటేజ్ ల గదుల పనితీరు ఏర్పాట్లను పర్యవేక్షించారు.-జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా ప్రతినిధి: కరీంనగర్ జిల్లా కేంద్రo కలెక్టర్ కార్యాలయం...

లారీ ఢీకొని వ్యక్తి మృతి

శనిగరం గ్రామంలో విషాదఛాయలు మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి మండలంలోని శనిగరం గ్రామంలో నేషనల్ హైవే 365 జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ తాకి ఓ వ్యక్తి మృతి చెందాడు. అతను శనిగరం గ్రామానికి చెందిన...

రైలు కిందపడి యువకుడి మృతి

మన ప్రగతి న్యూస్ /సంగెం : సంగెం రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య మంగళవారం అర్ధరాత్రి 11:30 నిమిషాలకు సమయంలో గుర్తు తెలియని పురుషుడు 25 సంవత్సరాల వయసున్న యువకుడు చింతలపల్లి ఏలూగురు...

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి..

మన ప్రగతి న్యూస్/చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన.. మంచిర్యాల జిల్లా ఇం దారం నజీరపల్లి ఫ్లై ఓవర్ పై జరిగింది. లారీ ఢీకొని ఇద్దరు భార్య భర్తలు...

కరీంనగర్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్టాఫర్:   కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో బీఆర్ ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ జన్మదిన...

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం: బస్సు కిందపడి వృద్ధురాలు మృతి

ఘటనపై కుషాయిగూడ డిపో మేనేజర్ సీరియస్.. డ్రైవర్ బర్తరఫ్! మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ : ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్త ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బస్సు ఎక్కుతున్న క్రమంలో...

స్వామి కల్యాణానికి స మర్పించనున్న పట్టు వ స్త్రాలను పరిశీలించిన చైర్మన్

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీన రసింహస్వామి బ్రహ్మో త్సవాల సందర్భంగా స్వా మివారి కల్యాణానికి సమ ర్పించనున్న పోచంపల్లి ప ట్టు వస్త్రాలను మంగళ వారం నాడు ఆ...

మహా వైభవంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర

-పట్టణ పురవీధులలో స్వామి వారి రథం ఊరే గింపు మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి లో మంగళవారం నాడు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వా మి...

కోతుల దాడిలో వృద్దురాలికి తీవ్ర గాయం

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి కోతుల దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం….. మండల కేంద్రానికి చెందిన పులి మల్లికాంబ ఇంట్లోకి ఉదయాన్నే కోతులు చొరబడి...

సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం..

మన ప్రగతి న్యూస్ / సిరిసిల్ల జిల్లా స్టాపర్: రాజన్న సిరిసిల్ల జిల్లా : కేంద్రంలో మున్సిపల్ చైర్మన్‌గా జిందం కళా చక్రపాణి వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,...