Breaking News

విశ్వభారతి హైస్కూల్ విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పైన అవగాహన సదస్సు

మన ప్రగతి న్యూస్/ కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని విశ్వ భారతి హై స్కూల్ నందు యాంటీ డ్రగ్స్ పైన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా...

నటి కస్తూరికి 13 రోజుల రిమాండ్

మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్ తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులోసీనియర్ యాక్టర్ కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పుఝల్ సెంట్రల్ జైలుకు కస్తూరిని చెన్నై పోలీసులు...

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

_ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల ప్రతినిధి _ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సన్నాహక సమావేశం. ఈ నెల 20 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి...

గ్రూప్ III పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట గ్రూప్ III రాత పరీక్ష కు సంభందించిన జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రాలను సూర్యాపేట ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ పరిశీలించారు. పరీక్షా సరళిని, పరీక్షా కేంద్రాల...

మామునూర్ ఎయిర్పోర్టు నిర్మాణంలో ముందడుగు

మన ప్రగతి న్యూస్/ వరంగల్ వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్పోర్టునిర్మాణంలో ముందడుగు పడింది. ఎయిర్పోర్టువిస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎయిర్పోర్టునిర్మాణానికి సంబంధించి...

19న వరంగల్లో ప్రజా పాలన విజయోత్సవ సభకు తరలి రండి

విజయోత్సవ సభకు పదివేల మందితో తరలి రావాలని పిలుపునిచ్చిన నర్సంపేట ఎమ్మెల్యే తెలంగాణ ప్రజా పాలన సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలని ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలియజేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మన...

స్థానిక సంస్థలా ఎన్నికల్లో మహిళా కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి.

మన ప్రగతి న్యూస్ /బజార్ హత్నూర్. రాష్ట్ర లో వచ్చే సర్పంచ్ ల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మహిళ కార్యాకర్తలకు అవకాశం ఇవ్వాలని బోథ్ నియోజకవర్గం లోని బజార్హత్నూర్ మండల బి ఆర్ ఎస్...

టీ.జే.ఎం.యు నూతన కమిటీ ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ప్రభాకర్

మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ ఆధ్వర్యములో క్రితంలో వేసిన కమిటీ లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. రాష్ట్రములో జిల్లాలో పదవి బాధ్యతలు...

చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ.

మన ప్రగతి న్యూస్ /తలమడుగు. మహారాష్ట్ర లో నవంబర్ 20నా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బోథ్ నియోజకవర్గం లోని తలమడుగు మండలం లక్ష్మిoపూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీస్ లు క్షుణ్ణంగా ప్రతి...

దళారులను నమ్మొద్దు-ప్రతి గింజను కొంటాం..—- ఎమ్మెల్యే మురళి నాయక్.

మన ప్రగతి న్యూస్/ ఇనుగుర్తి: దళారులను నమ్మి మోసపోవద్దని, రైతుల పండించిన ప్రతి వడ్ల గింజను కొంటామని ఎమ్మెల్యే డా.మురళి నాయక్ అన్నారు.. ఇనుగుర్తి మండలంలోని రాము తండా లో పిఎసిఎస్ ఆధ్వర్యంలోని ధాన్యం...