Breaking News

టీ.జే.ఎం.యు నూతన కమిటీ ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ప్రభాకర్

మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ ఆధ్వర్యములో క్రితంలో వేసిన కమిటీ లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. రాష్ట్రములో జిల్లాలో పదవి బాధ్యతలు...

చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ.

మన ప్రగతి న్యూస్ /తలమడుగు. మహారాష్ట్ర లో నవంబర్ 20నా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బోథ్ నియోజకవర్గం లోని తలమడుగు మండలం లక్ష్మిoపూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీస్ లు క్షుణ్ణంగా ప్రతి...

దళారులను నమ్మొద్దు-ప్రతి గింజను కొంటాం..—- ఎమ్మెల్యే మురళి నాయక్.

మన ప్రగతి న్యూస్/ ఇనుగుర్తి: దళారులను నమ్మి మోసపోవద్దని, రైతుల పండించిన ప్రతి వడ్ల గింజను కొంటామని ఎమ్మెల్యే డా.మురళి నాయక్ అన్నారు.. ఇనుగుర్తి మండలంలోని రాము తండా లో పిఎసిఎస్ ఆధ్వర్యంలోని ధాన్యం...

వారసత్వ భూమిపై హక్కు కల్పించాలని కోరుతూ మహిళల నిరసన

మన ప్రగతి న్యూస్/తుంగతుర్తి తండ్రి వారసత్వ భూమిపై బిడ్డలకు హక్కు కల్పించి న్యాయం చేయాలని కోరుతూ మహిళలు నిరసన చేసిన సంఘటన శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది.సంగేమ్ గ్రామానికి చెందిన...

మన పరిసరాలు ….మన బాధ్యత……ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాల మేరకు శనివారం మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో లోపల, బయట పరిసరాలు పరిశుభ్రంగా ఉండే...

అభివృద్ధి కోసం కౌన్సిలర్ల కృషికి అభినందనలు – ఎంపీ ఈటల రాజేందర్

మనప్రగతి న్యూస్ /మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి:- మేడ్చల్ జిల్లా నాగారం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ శ్రీ కౌకుట్ల చంద్రా రెడ్డి అధ్యక్షతన సాదరణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు...

దొంగలకు అందుబాటులో తాళం చేతులు ఉంచరాదు

మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య మన ప్రగతి న్యూస్/కేసముద్రం : ఇంటి నుండి బయటకి వెళ్లేటప్పుడు తాళం చేతులు వెంట తీసుకువెళ్లాలని,ఇంటి దగ్గరే తాళం చేతులు ఉంచడం వల్ల దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా...

మండల పూజలో మూడవ రోజు మహా అన్నదానం…..

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట పట్టణం యందు శనివారం శ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవ చారిటబుల్ ట్రస్ట్ నర్సంపేట ఆలయ ప్రాంగణం యందు వ్యవస్థాపక చైర్మన్ సేవ రత్న అవార్డు గ్రహీత...

గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్/ సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా లోని కొత్తలాపూర్ గ్రామం లో మహాత్మ జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నటువంటి స్వాతి ( 14) తన చున్నీతో శనివారం ఉదయం...

పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు ఈనెల 18 నుంచి 30 వరకు పొడిగించాలి

మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ లో డైరెక్టర్ కృష్ణారావు కి వినతి పత్రం సమర్పించిన బీసీ నేత లింగంగౌడ్పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఇంకా రెండు...