Breaking News

నిర్మాణంలో ఉన్న రామాలయం గుడి సందర్శన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిమన ప్రగతి న్యూస్/ మాడుగుల్:మాడుగుల మండలం సుద్దపల్లి గ్రామపంచాయతీలో నిర్మాణంలో ఉన్న రామాలయం గుడిని గ్రామస్తుల కోరిక మేరకు సందర్శించి జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ మంచిసంకల్పంతో బృహత్తరమైన దైవ కార్యాన్ని చేపట్టినందుకు గ్రామస్తులందరికీ అభినందనలు తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మికతను,దైవసంకల్పాన్ని , భక్తి భావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి ఆధ్యాత్మికనిర్మాణాలు చరిత్రలో నిలిచివుంటాయని తెలిపారు. ఇంతటి దైవ కార్యంలో తప్పనిసరిగా భాగస్వామినై నా వంతుగా సహకారమందిస్తానని హమీ ఇచ్చారు.ఈ సందర్భంగా పిలిచిన వెంటనే కాదనకుండా వచ్చి మా గుడిని సందర్శించిన రాఘవేందర్ రెడ్డి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపి , శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గజ్జ స్వాతి సత్యం గౌడ్, ఉప సర్పంచ్ దేవరకొండ శ్రీను, సీనియర్ నాయకులు గ్యార నర్సింహ, దేవరకొండ శ్రీను, కొప్పుల డౌలయ్య, మారోజు జగన్ చారి , మాజీ ఉప సర్పంచ్ కొప్పుల శేఖర్ గౌడ్ వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మన ప్రగతి న్యూస్ కథనానికి స్పందన

పైపులైన్ మరమ్మతులతో సమస్య పరిష్కారం మన ప్రగతి న్యూస్/జహీరాబాద్ కోహిర్ మున్సిపాలిటీ పరిధిలోని సంజీవ్ నాగర్ కాలనీలో మూడు రోజుల క్రితం మన ప్రగతి న్యూస్ మురుగు నీరు కలిసి తాగునీరు కలుషితం అనే...

మార్కండేశ్వర స్వామికి భక్తితో లక్ష బిల్వార్చన

-బ్రహ్మోత్సవాల సందర్భంగా మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో శనివారం నాడు మార్కండేశ్వరునికి భక్తి ప్రవత్తులతో లక్ష బిల్వార్చన పాండురంగ భజన మండలి సౌజన్యంతో నిర్వహింప బడింది. దేవాలయ...

సైట్ విజిట్ టెండర్లు రద్దు చేసి సిట్టింగ్ జడ్జి, సీబీఐతో విచారణ జరపాలి కాపు కృష్ణ…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పర్యటించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డిని తెలంగాణ బొగ్గు గని...

రోడ్డు భద్రతే లక్ష్యంగా సిరిసిల్ల లో “అరైవ్–అలైవ్” రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం.

_ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు భద్రత : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. మన ప్రగతి న్యూస్ / సిరిసిల్ల జిల్లా స్టాపర్ : సిరిసిల్ల పట్టణ పోలీస్ వారి ఆధ్వర్యంలో...

పంచాయతీ కార్యదర్శి పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి.

ఉప సర్పంచ్ జరుపుల రమేష్ మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి: మండలంలోని అరవయాపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి అఖిలపై ఉన్నత అధికారులు శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఉపసర్పంచ్ జరుపుల రమేష్ అన్నారు. విలేకరుల సమావేశంలో అతను...

మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి

-కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆర్వో, ఏఆర్ఓలకు శిక్షణ.-జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాలోని కరీంనగర్ నగరపాలిక, హుజురాబాద్,చొప్పదండి,జమ్మికుంట మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టీఓటీ, ఆర్వో,ఏఆర్ఓలకు...

కొత్తగూడెం 44వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోచేరికలు

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్లో బీజేపీ బలమైన శక్తిగా బలపడుతోంది.కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్...

అశ్వారావుపేట నడిబొడ్డున గ్యాస్ బాంబు

నిబంధనలు గాలికొదిలేసిన అక్రమ వ్యాపారం! తక్షణ చర్యలకై ప్రజలు డిమాండ్ మన ప్రగతి న్యూస్/అశ్వారావుపేట ప్రతినిధి శాంతియుతంగా ఉండే అశ్వారావుపేట పట్టణంలో పెను ప్రమాదం పొంచి ఉందని, నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల కళ్లు గప్పి...

జిఎంకు మెమోరాండం సమర్పించిన ఎండి రజాక్

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, జిఎం ఆఫీస్ నందు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్...