Breaking News

సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గోల్డ్ మెడల్ సాధించిన గుడుగుంట్ల సాహితి

మనప్రగతి న్యూస్ / వేములపల్లి : సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలలో నిర్వహించిన సాయి ఆల్ ఇండియా ఇంటర్ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ యూత్ జూనియర్ -...

సర్వే నిర్వహణ పక్కాగా జరగాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

మనప్రగతి న్యూస్ / నర్సంపేట (ఖానాపూర్) : సమగ్ర కుటుంబ సర్వేలో ఏ ఒక్క ఇంటిని మినాయించకుండా పక్కాగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా నిర్వాహకులకు ఆదేశించారు. గురువారం నర్సంపేట...

విజ్ డమ్ హైస్కూల్ లో ఘనంగా జరిగిన స్వయం పరిపాలన మరియు బాలల దినోత్సవ వేడుకలు

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట విజ్ డమ్ హైస్కూల్ మరియు ప్రీ స్కూల్ లో బాలల దినోత్సవం మరియు స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పిల్లలే...

ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి పూడ్చి పెట్టిన ప్రియుడు

మనప్రగతి న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాపర్ : భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలం మండల పరిధిలోని, మాచినేనిపేటలో ప్రియురాలు స్వాతిని మూడు రోజుల క్రితం చంపి గోనె బస్తాలో పెట్టి పొలంలో...

అన్యాయంగా ఇంటి నిర్మాణాన్ని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు

మన ప్రగతి న్యూస్ / కీసర ప్రతినిధి: ధమ్మాయిగూడా మున్సిపాలిటీ పరిధిలోని కుందన్ పల్లి శ్రీ రామలింగశ్వర్ కాలనీ సర్వే నెంబర్ 15 లో 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 80 గజాల స్థలం...

కమలాపురం క్రాస్ రోడ్ వద్ద రిక్వెస్ట్ బస్సు స్టాప్ ఏర్పాటు చేయండి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట : నర్సంపేట మున్సిపాలిటీ రెండో వార్డు కమలాపురం. గ్రామం క్రాస్ రోడ్ వద్ద నర్సంపేట నుండి మల్లంపల్లి మీదుగా ములుగు వెళ్లే బస్సులు, కమలాపురం మహిళలు ప్రజలు బస్సు...

సూర్యాపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేకపూజలు

మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట సూర్యాపేట అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడి మహోత్సవం, స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది, స్వామివారికి అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమాలు పూజారి రెంటాల సతీష్ కుమార్...

సూర్యాపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట సూర్యాపేట అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడి మహోత్సవం, స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది, స్వామివారికి అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమాలు పూజారి రెంటాల సతీష్ కుమార్...

అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక లోని వీరాంజనేయ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వచేసిన 300 క్వింటాలకు పైగా పిడిఎఫ్ బియ్యాన్ని మంగళవారం...

అడవి ప్రాంతంలో గంజాయి సాగు – డ్రోన్ సాయంతో ధ్వంసం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి పంటలను సాగుచేసే వారిపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఇటీవల జి.మాడుగుల మండలంలోని సొలభం పంచాయతీలో ఉన్న డేగలరాయి అటవీ ప్రాంతంలో 5 ఎకరాల్లో గంజాయి...