డాక్టర్. బిఆర్ అంబేద్కర్ కు వినతిపత్రం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు.
మన ప్రగతి న్యూస్/ నడికూడ: తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల పై జరుగుతున్నా అరాచకాలను, అణిచివేతల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుండి లగచర్ల రైతన్నలను కాపాడాలని..పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారం...
