Breaking News

నేడే అమృత్ 2.0 ఓఆర్ఎచ్ఎస్ వాటర్ ట్యాంక్ ఎమ్మెల్యే ఆద్వర్యంలో శంకుస్థాపన

మనప్రగతి/నాగార్జున సాగర్ ప్రతినిధి నందికొండ మున్సిపాలిటీగా  ఏర్పడిన తరువాత మున్సిపాలిటీ అభివృద్ధి పనులలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో అమృత్ 2.0 ప్రాజెక్ట్ ఒకటి. ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వ హయాంలో  నెలకొల్పాలని చాలా రోజులు     ...

ముస్తాబాద్ లో అయ్యప్ప స్వామి అభిషేకాలు….

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం మణికంఠ సన్నిధానం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభోగంగా అయ్యప్ప స్వామి అష్టభిషేకలను...

కలుషిత నీటి సరఫరాపట్టించుకోని అధికారులు

_ఈవో, ప్రత్యేక అధికారి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి. _ కాంగ్రెస్ నాయకుడు దీటి నర్సింలు మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల :ముస్తాబాద్ మండల మేజర్ గ్రామపంచాయతీ ఈవో,ప్రత్యేక పాలనాధికారి...

రాజీయే రాజమార్గం….

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి…. ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో ఈ నెల 14 న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు...

యువత విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

మన ప్రగతి న్యూస్/సంగెం గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే సీఎం కప్‌-2024 టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు బిసి సంఘం నాయకులు అన్నారు.గురువారం రోజున సంగెం మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ ఎస్ హైస్కూల్ లో...

సోమేశ్వరాలయంలో ఝాన్సీ రెడ్డి పూజలు 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గలసుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి (హరిహర)ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత...

ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలి

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి ఎస్సీ వర్గీకరణఏకసభ్య కమిషన్డాక్టర్ జస్టిస్ శ్రీ షమీం అక్తర్ నల్లగొండ కు వస్తున్న సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తూ సుప్రీంకోర్టు...

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి 

పేదల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వం లక్ష్యం  కార్యకర్తలు అందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటా  ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలి  తండా బాటకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి ...

ఐరన్ డోర్లను పట్టుకున్న సింగరేణి సిబ్బంది

మన ప్రగతి న్యూస్/ మంచిర్యాల జిల్లా ప్రతినిధి: బెల్లంపల్లి ఏరియా మాదారం లోని సింగరేణి కాలి క్వార్టర్ ఐరన్ డోర్లను తొలగించి స్క్రాబ్ కు తరలిస్తుండగా సింగరేణి ఎస్ అండ్ పిసి సిబ్బంది గురువారం...

విద్యార్థులు శాస్త్రీయ అవగాహనను కలిగి ఉండాలిఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఓరుగంటి రమేష్

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: విద్యార్థులు శాస్త్రయ భావనలను అవగాహన చేసుకుని నిజజీవితంలో ఆచరించడం వల్ల శాస్త్రీయ దృక్పథం పెరిగి, సమాజం అభివృద్ధి చెందుతుందని పాలకుర్తి ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఓరుగంటి రమేష్ అన్నారు....