Breaking News

ఇంగ్లీషు పఠన నైపుణ్యాల పెంపే లక్ష్యం

ప్రతి పిల్లవాడు చదవాలి అమలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ జిల్లాలోని ప్రతి విద్యార్థి ఇంగ్లీషు పఠన నైపుణ్యాలను మెరుగుపరచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా...

సామాజిక తెలంగాణ కోసమే మా పోరాటం – జాగృతి అధ్యక్షురాలు కవిత

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఖమ్మం జిల్లా రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...

మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి సీఐ జానకిరామ్ రెడ్డి 

మనప్రగతిన్యూస్/పాలకుర్తినియోజకవర్గం ప్రతినిధి: మాటకద్రవ్యాలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా గుర్తించాలని పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో...

మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి పౌరుని బాధ్యత!

-సీఐ సంజీవ్. మన ప్రగతి న్యూస్/మానకొండూర్: మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల పై యువత,విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని మానకొండూర్ సీఐ సంజీవ్ అన్నారు.మంగళవారం బాలుర పాఠశాల విద్యార్థులతో కలిసి మండల...

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మన ప్రతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదగిరిగుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి ఎంతమంది...

గ్రీవెన్స్,ఉద్యోగవాణి కార్యక్రమం యధాతధం—జిల్లా కలెక్టర్ హనుమంతరావు

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్,ఉద్యోగవాణి కార్యక్రమం యధాతధంగా ఉంటుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం నాడు...

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ – జిల్లా కలెక్టర్‌తో సమావేశం

అభివృద్ధి ప్రతిపాదనలు, ప్రజా సమస్యలపై విస్తృత చర్చ మన ప్రగతి న్యూస్/ఏన్కూర్: ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని వైరా ఎమ్మెల్యే శ్రీ రాందాస్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గానికి సంబంధించిన...

సిరిసిల్ల జిల్లా ఆటో డ్రైవర్లకు రూ.5′ లక్షల బీమా

_ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటో అన్నలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిన రూ.24 వేల బాకీ...

భూ చట్టాలపై రైతులకు అవగాహన ఉండాలి

భూమి హక్కు పరీక్షలు చేయించుకోవాలి రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్ మనప్రగతిన్యూస్ పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: భూ చట్టాలపై రైతులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర రైతు సంక్షేమ...

మోడల్ స్కూల్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు సోమవారం పరీక్ష ప్యాడ్ల ను గంగిశెట్టి మదనమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించారు.ట్రస్ట్ సభ్యులు జగదీష్,పాఠశాల ప్రిన్సిపల్ కే.ప్రభాకర్...