Breaking News

సీసీ కెమెరాల ఆటోమేటిక్ క్లిక్‌.వాహనదారులకు బిగ్ అలర్ట్

_ జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, ఐపీఎస్. మన ప్రగతి న్యూస్ / సిరిసిల్ల జిల్లా స్టాపర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని కోరుట్ల బస్టాండ్, సాయిరక్ష చౌరస్తా, ఒల్డ్...

మల్కాపురంలో పర్యటించినకలెక్టర్

మన ప్రగతి న్యూస్/ విశాఖపట్నం మల్కాపురం ఏకేసీ కాలనీలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం పర్యటించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు డ్రైన్లో చేరిన పూడికలు తొలగింపు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి పలు...

ములకలపల్లి మండల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

ఎస్సై మధు ప్రసాద్ మొంత తుపాన్ తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండండిఇప్పటికే మన ఊరు చెరువులు కుంటలు నిండుకుండాలా ఉన్నాయిచెరువులు వాగులు వంకలు పొంగి అవకాశం పరిస్థితులు ఉన్నాయివాగులు దాటే ప్రయత్నం చేయకండిరోడ్డుపై వెళ్ళేటప్పుడు...

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ములకలపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు మన ప్రగతి న్యూస్/ములకలపల్లి రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలి. నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ఎత్తు ప్రాంతాల ప్రజలు...

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: మొంథ తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి నుండి జనగామ, మహబూబాబాద్,వరంగల్ జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని...

మాయ మాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని మోసం చేసిన దుండగులు

కేతేపల్లి ఎస్సై శివ తేజ గౌడ్ మన ప్రగతి న్యూస్ నల్గొండ/కేతేపల్లిజిల్లా ప్రతినిధి కాసనగోడు గ్రామానికి చెందిన చెరుకు రోశయ్య, తండ్రి: లేట్ నర్సయ్య, వయస్సు: 48 సంవత్సరములు, కులం: మాదిగ, వృతి: కూలి,...

జైలు నుండి బయటకు వచ్చే దొంగలపై నిఘా పెట్టాలి

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ మన ప్రగతి న్యూస్/ హనుమకొండ దొంగతనాలను కట్టడి చేసేందుకు చోరీ కేసుల్లో శిక్ష అనుభవించి జైలునుండి బయటకు వచ్చే దొంగలపై నిఘా పెట్టాలని కమిషనర్‌ అధికారులకు పిలుపు...

బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

అచ్చంపేట ప్రిన్సిపాల్ ఏ రజిత మన ప్రగతి న్యూస్ అచ్చంపేట అచ్చంపేట పట్టణం అంబటిపల్లి బీసీ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ ఏ రజిత వైస్ ప్రిన్సిపల్ ముత్యాల వెంకటేష్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ...

మండల కేంద్రంలో కోతులు బాబోయ్ కోతులుమనషులపై ఎగబడి కరుస్తున్న కోతులుగత నెల రోజుల క్రితం సుమారు 20 మందిపై కోతులుదాడిపట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు…

మన ప్రగతి న్యూస్./నరసింహుల పేట మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో తండాలలో కాలనీలో కోతుల బెడతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రోడ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతుండంతో నడవాలంటేనే భయపడుతున్నారు. రోజంతా ఇళ్లలోనే తిష్టవేసి సరుకులు...

యాదగిరిగుట్ట ఈవోగా వెంకట్రావు నియామకం

మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవోగా ఎస్.వెంకట్రావు ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో...