Breaking News

పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

మనప్రగతిన్యూస్ /చిట్యాల చిట్యాల మండలంలోని శాంతినగర్ గ్రామానికి చెందిన మోత్కూర్ కుమార్ (35) మూడు ఎకరాల భూమిలో గత రెండు సంవత్సరం ల నుండి పత్తి మరియు మిర్చి పంటావేయగా పంట సరిగా రాక...

సింగారం గ్రామంలో గుండెపోటుతో వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్ ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఓ కిరాణా వ్యాపారి గుండెపోటు తో మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల...

బాన్సువాడ డిఎల్పిఓ గా వెంకట సత్యనారాయణ రెడ్డి

మనప్రగతిన్యూస్/ బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజనల్ పంచాయతీ అధికారి గా విధులు నిర్వహిస్తున్న ఎస్ నాగరాజు ను బోధన్ డివిజన్ కు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ సోమవారం ఉత్తర్వులు...

ఆపద వస్తే నేనున్నాను, అదైర్య పడకండి..!!

--కాంగ్రెస్ పార్టీ మానుకోట జిల్లా కార్యదర్శి వాంకుడోత్ కొమ్మాలు నాయక్. మనప్రగతి న్యూస్/మహబూబాబాద్ జిల్లా బ్యూరో: ఎవరికీ ఏ ఆపద వచ్చిన నేనున్నాను అదైర్య పడకండి భరోసాను కల్పిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ...

అక్రమ కట్టడాన్ని తొలగించాలి.

--తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఈసం సుధాకర్. మనప్రగతి న్యూస్/మహబూబాబాద్ జిల్లా బ్యూరో : గూడూరు మండల కేంద్రంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని తొలగించకపోతే తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆక్రమిస్తామని తుడుం దెబ్బ రాష్ట్ర...

ధ్యానం తో సంపూర్ణ ఆరోగ్యం…..

మన ప్రగతి న్యూస్ /ఆత్మకూరు ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ నెస్ సెంటర్ కోఆర్డినేటర్ శారద అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీరామచంద్ర మిషన్ హార్ట్...

రిమ్మనగూడలో మహిళా దారుణ హత్య,పరారీలో నిందితుడు

_భార్యను హత్య చేసిన రెండో భర్త చూడడానికి వఛ్చి కడతీర్చి మనప్రగతి న్యూస్ గజ్వేల్/ రూరల్: భార్యను చూడడానికి వచ్చిన రెండో భర్త దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో...

అప్పుల బాధతో కౌలు రైతు మృతి

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందినా మోటే కళమ్మ భర్త/మృతుడు అయిన మోటే నరసింహ S/o బుచ్చయ్య వయస్సు 50 సం// రాలు తన...

ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ కేసులలో పరిహారం పంపిణీ..

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల బ్యూరో _ ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ చట్టం ప్రకారం పంపిణీ _ 46 మందికి 36 లక్షల 87వేల 500 లు బ్యాంక్ ఖాతాల్లో జమ రాజన్న...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ ఏన్కూరు మండలంలో సోమవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యంగళ నరేష్ మాదిగ అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహం వద్ద నిరవధిక నిరాహార దీక్ష ను ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి...