సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,ఎస్పీ సన్ ప్రిత్ సింగ్,డీసీపీ అంకిత్ కుమార్
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట పట్టణంలో ఈనెల 5న జరిగే సుమారు 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేయుటకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హెలిక్యాప్టర్ ల్యాండింగ్,...
