మల్లంపల్లిలో మండల పాలన కార్యాలయమును ప్రారంభించిన మంత్రులు
మన ప్రగతి న్యూస్/ మల్లంపల్లి నూతనంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండల పాలన కార్యాలయంను ప్రారంభించిన మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ.శుక్రవారం ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండలంను...
