Breaking News

మంత్రుల పర్యటన.జిల్లాకు వరాలు….!

మన ప్రగతి న్యూస్/జయశంకర్, భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : జిల్లా లోని మంత్రుల పర్యటన ప్రజలకు ఆశించిన ఫలితాలు అందనున్నాయి. అని మంత్రులు పేర్కొన్నారు. ఈ క్రమం లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర,ఐటీ...

రాష్ట్రస్థాయికి వీరారెడ్డిపల్లి విద్యార్థుల ఎంపిక

మన ప్రగతి న్యూస్ / తుర్కపల్లి భువనగిరి మండలం రాయగిరి గ్రామంలోని విద్యా జ్యోతి హై స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో తుర్కపల్లి మండలం వీరారెడ్డి పల్లి జిల్లా పరిషత్...

ఘనంగా మహర్షి పాఠశాలలో స్వయం పరిపాలన

_ విద్యార్థులేఉపాధ్యాయులైన వేళ మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా...

ప్రభుత్వవిద్యాసంస్థలపైవిద్యుత్భారంపడకుండాఉచితంగా అందేలా చేయిస్తా—ఎమ్మెల్సీ బల్మూరి

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: ప్రభుత్వ విద్యాసంస్థలపై విద్యుత్ భారం పడకుండా ఉండేందుకై ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందే విధంగా చేస్తానని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ నర్సింగరావు అన్నారు. మండల పరిధిలోని దేశ్ముఖి...

కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి బయలుదేరిన కురుమ నాయకులు.

మన ప్రగతి న్యూస్/ హత్నూర: కురుమ సంఘం రాష్ట్ర నాయకులు పిలుపుమేరకు కోకాపేటలో కురుమ ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి హత్నూర మండలంలోని కురుమలు శనివారం బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురుమల అభివృద్ధికి...

విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.మంత్రి కొండ సురేఖ.

మన ప్రగతి న్యూస్/హత్నూర: ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవదాయ అడవి శాఖామంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. మండల కేంద్రమైన డాక్టర్ బి.ఆర్...

విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి.

గత ప్రభుత్వంతో పోల్చితే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలను పెంచింది. మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి. హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని విద్యార్థులు...

జంట హత్యల కేసును చేదించిన సీఐ తిరుపతిరెడ్డి

మన ప్రగతి న్యూస్/తల్లాడ నేలకొండపల్లిలో నవంబర్ 27న జరిగిన జంట హత్యల కేసులో చాకచక్యంగా వ్యవహరించి, మర్డర్ మిస్టరీని త్వరగా ఛేదించినందుకు గాను, కారేపల్లి సిఐ బి. తిరుపతిరెడ్డి ని, శుక్రవారం ,ఖమ్మం పోలీస్...

గర్భిణీలు పోషక విలువలు కలిగిన పౌష్టికాహారం తీసుకోవాలి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని నర్సంపేట ఫోర్ అంగన్వాడీ కేంద్రంలో ఏ ఎల్ ఎం ఎస్ సి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇనిస్ట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్...

సి.ఎమ్. ఆర్.ఎఫ్.చెక్కులు పంపిణి చేసిన బోథ్ శాసనసభ్యులు.

మనప్రగతి న్యూస్ /నేరడిగొండ. బోథ్ నియోజకవర్గం లోని ఇచ్చోడా మండలనికి చెందిన అడిగాం (B)గ్రామానికి చెందిన పారుబాయి మహిళ కి 25.000 /-వేల చెక్కుని అలాగే 42000/తొడసాం మారుతీ కి శనివారం రోజున బి...