Breaking News

గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బిజెపి బూత్ కమిటీ అధ్యక్షుని ఏకగ్రీవ ఎన్నిక

మనప్రగతి న్యూస్/గజ్వేల్ రూరల్: బిజెపి పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బూత్ కమిటీ ఎన్నికల నిర్వహణ బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు 1+11 కమిటీని పార్టీ శ్రేణుల సమక్షంలో ఏకాభిప్రాయంతో నియమించాలనే...

మీడియా పై మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తున్నాం–వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు కటుకూరి సాంబశివరావు

మనప్రగతి న్యూస్/ మంగపేట:సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా పై చేసిన దాడిని మంగపేట వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు కటుకూరి సాంబశివరావు తీవ్రంగా ఖండించారు.మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు...

పాస్టర్స్ కి వేతనాలు ప్రకటించాలని రాష్ట్ర నాయకులు డా. మట్టా కి వినతి పత్రం అందించిన

ఎన్. సి. సి. జాతీయ పొలిటికల్ వింగ్ అధ్యక్షులు అలవాల కరుణాకర్. మన ప్రగతి న్యూస్ / సత్తుపల్లి ఆర్సీ 2024 క్రిస్మస్ సందర్బంగా పాస్టర్స్ కి వేతనం ప్రకటించాలని, ఎన్. సి. సి....

సీఎం కప్ 2024 ఆటల పోటీలు ప్రారంభించిన ఎంపీడీవో

మన ప్రగతి న్యూస్/ కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సీఎం కప్ 2024 క్రీడల సందర్భంగా ఎం జి పి బాయ్స్ పాఠశాలలో మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్, కోకో, ఎంపీడీవో...

మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి సాదించవచ్చు….జినుగు మరియన్న

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి సాదించవచ్చని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. బుదవారం ఉద్యానవన...

జర్నలిస్టులపై దాడి చేయడం సమంజసం కాదు.

మోహన్ బాబుపై వెంటనే కేసు నమోదు చేయాలి. మన ప్రగతి న్యూస్/సిద్దిపేట జిల్లా ప్రతినిధి. ప్రభుత్వానికి అన్ని వర్గాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాచారాన్ని సేకరించి అందజేస్తున్న జర్నలిస్టులపై దాడులు సమంజసం కాదని...

కనపర్తి గ్రామంలో కళాకారుల వేదిక గ్రామశాఖ కమిటీ నియామకం..

మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్ వీణవంక మండలం కనపర్తి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక ఆధ్వర్యంలో గ్రామశాఖను బుధవారం రోజున ఎన్నుకున్నారు.గ్రామ శాఖ అధ్యక్షుడిగా చుక్కల రవీందర్,ఉపాధ్యక్షుడిగా బొల్లు సదానందం,కర్నె...

నాయిని సందీప్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత భగవద్గీతల వితరణ

మనప్రగతి న్యూస్/గజ్వేల్ రూరల్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డులో బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు నాయిని సందీప్ కుమార్ ఆధ్వర్యంలో భగవద్గీత జయంతి సందర్భంగా ఉచితంగా భగవద్గీతలను కొందరు వార్డ్ ప్రజలకు అందజేయడం...

కాల్చొద్దు.. కలియదున్నండి….

వరి కొయ్యల దహనంతో నేలకు, పర్యావరణానికి తీవ్ర అనర్థాలు స్పష్టం చేస్తున్న నిపుణులు రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ కార్యాచరణ మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్ జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో...

టిటిడి బోర్డు నెంబర్ నర్సిరెడ్డిని కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్

మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు (టీటీడీబోర్డు మెంబర్ )నన్నూరి నర్సిరెడ్డి హుజురాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ హైదరాబాద్ లో కలిశారు....