Breaking News

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మన ప్రగతి న్యూస్ /హనుమకొండ జిల్లా ప్రతినిధి దామెర మండలం ఊరుగొండ నుంచి పసరగొండ గ్రామానికి వెళ్ళే ప్రధాన మార్గం లోని లో లెవల్ వంతెన తో పాటు ఊరుగొండ పెద్ద చెరువు ను...

రోడ్డు ఇలా ఉంటే బండి నడిపేది ఎలా.

మనప్రగతి న్యూస్ //భీంపూర్ : బోథ్ నియోజకవర్గం లోని బింపూర్ మండలం లో లక్ష్మిపూర్ నుండి రాజగాడ్ గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా వర్షనికి కొట్టుకపోయి కంకర పైకి తేలింది. వాహనాదారులు రాత్రి సమయాల్లో...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మన ప్రగతి న్యూస్ /హనుమకొండ జిల్లా ప్రతినిధి దామెర మండలం ఊరుగొండ నుంచి పసరగొండ గ్రామానికి వెళ్ళే ప్రధాన మార్గం లోని లో లెవల్ వంతెన తో పాటు ఊరుగొండ...

కoఠాత్మకూర్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహన్ని పరిశీలించినదామెర ఎస్సై కొంకా అశోక్

మన ప్రగతి న్యూస్/ హన్మకొండ జిల్లా ప్రతినిధి కంఠాత్మకూర్ గ్రామంలోని బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అటు వైపు వెళ్ళకూడదు అని,వాగు ప్రవహిస్తున్న స్థలంలో చేపలు పట్టటం, వాగు లోకి...

తృటిలో తప్పిన పెను ప్రమాదం

మొంథా తఫాన్ ప్రభావంతో కూలిన ఇల్లు మనప్రగతి న్యూస్ /నెక్కొండ : నెక్కొండ మండలంలోని సాయిరెడ్డి పల్లి గ్రామనికి చెందిన పొదిల జయప్రకాశ్, మౌనికలు నివసిస్తున్న పెంకటిల్లు మొంథా తుఫాన్ ప్రభావంతో ఇంటి చుట్టూ...

రేపు గ్రీవెన్స్ రద్దు-పాఠశాలలకు సెలవు

ప్రభుత్వ,స్థానిక సంస్థల మరియు ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలకు సెలవు మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి గురువారం ప్రజల సమస్యలను పరిష్కరించే గ్రీవెన్స్ కార్యక్రమంను...

భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

. రామన్నపేట ఎస్ ఐ డి.నాగరాజు మన ప్రగతి న్యూస్/రామన్నపేట: మొంథా తుపాన్ తీవ్రత ద్రుష్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ ఐ డి. నాగరాజు తెలిపారు.ఒక ప్రకటనలో మాట్లాడుతూ గ్రామాలలో చెరువులు, కుంటలు...

మెరుగైన వైద్య సేవల కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి..

1 కోటి 50 లక్షల సి ఎస్ ఆర్ నిధులతో 15 రకాల వైద్య పరికరాలను అందించిన కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిని విస్మరించింది.. జమ్మికుంట ఆసుపత్రిలో అనేక...

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

_ జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మన ప్రగతి న్యూస్/సిరిసిల్ల, జిల్లా స్టాపర్ తుఫాన్ నేపథ్యంల జిల్లాలో 2 రోజుల పాటు భారీ నుంచి కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...

డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయిన ఘటనపై ఏసీపీ రఘు, సీఐ ముత్తిలింగం సమీక్ష

నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో గాలింపు చర్యలు కష్టసాధ్యం మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ ఖమ్మం జిల్లా ఏన్కూరు, కొనిజర్ల మండలాల సరిహద్దులోని అంజనాపురం–జన్నారం గ్రామాల మధ్య నిమ్మ వాగులో డీసీఎం వ్యాన్...