Breaking News

కన్నతండ్రిని చంపిన తనయుడి అరెస్ట్.

_ గూడెం గ్రామంలో సంఘటన మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్ ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో తాగుడుకు బానిసైన కన్నతండ్రిని ముక్కు,నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపిన తనయుడిని ( కుమారుడు...

భద్రతండ నుండి వైరాకి కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వైరా పర్యటనను విజయవంతం చేయాలన్న పిలుపు మేరకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సూచనలతో ఏన్కూరు మండలంలోని భద్రతండ గ్రామం నుండి...

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం

ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చిన అడిషనల్ కలెక్టర్ టి. శ్రీనివాసరెడ్డి మన ప్రగతి న్యూస్ /ఖమ్మం జిల్లా జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ టీ.డబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ప్రతినిధుల బృందం...

తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుడికి గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసిన జిల్లా కలెక్టర్

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: వలిగొండ మండలం అరూర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ కందాడి జనార్దన్ రెడ్డి 80 సంవత్సరాలు అనే వ్యక్తి 2024 సంవత్సరంలో తన కుమారుడుకి...

ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ డి ఈ సంధ్య

ఏసిబి డిఎస్పి రమేష్ మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: మిషన్ భగీరథ డి ఈ సంధ్య ఏసీబీకి చిక్కడంతో మండలంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగస్తుల్లో ఆందోళన మొదలైది. ఏసీబీ డిఎస్పి రమేష్ తెలిపిన...

త్యాగాల పునాదులపై నిలిచిన సీపీఐ – శతాబ్ది ఉత్సవాలకు ఘన స్వాగతం

డిసెంబర్ 26 ఖమ్మం సభను జయప్రదం చేయండి నెల్లికంటి సత్యం, బాల నర్సింహ పిలుపు మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ త్యాగాలు, ప్రజా ఉద్యమాల పునాదులపై నిర్మితమైన కమ్యూనిస్టు పార్టీని శతాబ్ది సంవత్సరంలో మరింత...

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి మండలం పెంచికల్ పహాడ్ గ్రామంలో హెచ్ఎండిఏ నిధులు 20 లక్షలు,ఎంజి ఎన్ఆర్ఈఎస్ నిధులు 20లక్షలతో గ్రామ పంచాయతీ భవనము మరియు 5 లక్షల...

అర్హులందరికీ ఇందిరా మహిళా చీరలు అందిస్తాం

_ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ _ ప్రభుత్వ విప్,ఆది శ్రీనివాస్ _ హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్. మన ప్రగతి న్యూస్ /సిరిసిల్ల జిల్లా స్టాపర్ అర్హులైన...

ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ఆలేరు పట్టణంలో బీజని మధు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆస్థాన హజరత్ సయ్యద్ బదియోద్దీన్ పీర్ జిందాషా మదర్ సాహెబ్ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ...

వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసేందుకే చెక్ డ్యాంల నిర్మాణాలు

ఎమ్మెల్యే యశ్వినిరెడ్డి 9.35 కోట్లతో నిర్మించే చెక్ డ్యామ్ ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : వ్యవసాయ రంగాన్ని సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతోనే చెక్ డ్యామ్ ల నిర్మాణాలు...