ప్రగతిశీల యువజన సంఘం పిఎల్వై ఆధ్వర్యంలో ఘనంగా195 సావిత్రిబాయి పూలే జయంతి
మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహం లో ఘన నివాళులు అర్పించడం జరిగింది,ఈ సందర్భంగా. జేఏసీ నాయకులు అడ్వకేట్ మధుసూదన్ బాబు,...
